Home » Business news
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం (ఎంపీసీ) కోసం మార్కెట్ వర్గాలు...
ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్తో సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ రంగం తీవ్ర పోటీని ఎదుర్కొంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా పడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. కొనుగోలుదారులకు షాక్ కలిగించే స్థాయిలో పెరిగాయి. ఈ రెండు లోహాల ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో మళ్లీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
గత నాలుగు, ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 4న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
భారత, అమెరికా వాణిజ్య ఒప్పందం స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. గత కొన్ని నెలలుగా ఎలాంటి ఉత్సాహం లేకుండా స్తబ్దంగా పడి ఉన్న బుల్ ఒక్కసారిగా రంకెలేసింది. ఫలితంగా...
భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాని (బీటీఏ)కి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దీంతో ట్రంప్ సుంకాలతో బెంబేలెత్తి పోయిన వాణిజ్య, పారిశ్రామిక రంగాలు హమ్మయ్య అని...
భారత ఎలక్ట్రిక్ బస్ విభాగం లో తొలిసారిగా బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు...
ఎన్ఎండీసీ లిమిటెడ్.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,747.01 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...
అకౌంటింగ్ ఔట్సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవలకు అంతర్జాతీయంగా పేరొందిన జీఐ ఔట్సోర్సింగ్ హైదరాబాద్లో...