Home » Business news
టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ షేర్ల లిస్టింగ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కంపెనీ షేర్లను స్టాక్ ఎక్ఛేంజ్లో నమోదు చేయాలని ఒత్తిడి చేయవద్దంటూ టాటా సన్స్లో..
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్థూల వసూళ్లు మే నెలలో రూ.1.94 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 3.2 శాతం...
భారతీయుల డిజిటల్ చెల్లింపులు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. గత నెల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫే్స (యూపీఐ) ద్వారా రూ.29.9 లక్షల కోట్ల...
కార్ల కంపెనీల అమ్మకాల్లో జోరు మే నెలలోనూ కొనసాగింది. మారుతి సుజుకీ, కియా ఇండియాలు రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. మారుతి సుజుకీ అత్యధిక నెలవారీ అమ్మకాలను...
డేటా సెంటర్ల కోసం కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతో కూడిన అత్యాధునిక చిప్లను తయారు చేసే అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఎన్విడియా...
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), పరిశ్రమలకు బ్యాంకులు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) కింద...
యూకే మార్కెట్లో భారత కంపెనీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల సంఖ్య 60 శాతం మేర పెరిగింది.
భారీ లాభాలతో మొదలైన దేశీయ సూచీలు ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడం, క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.81) బలపడడం వంటి కారణాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి.
వివిధ దేశాల ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పటికీ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా...