Home » Business news
ఎస్కార్ట్స్ కుబోటా.. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పవర్ట్రాక్ శౌర్య ట్రాక్టర్ను తీసుకువచ్చింది. సౌత్ స్పెషల్ ప్యాడీ ట్రాక్టర్ సిరీ్సతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ నిఖిల్ నందా...
పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. రోజురోజుకూ త్రీవరూపం దాలుస్తోంది. ఇరాన్తో యుద్ధం కనీసం 4-5 వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా...
మెమొరీ చిప్ల ధరల పెరుగుదల అంతర్జాతీయ సమస్యగా మారిందని, ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపుతోందని దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ తయారీ దిగ్గజం...
అమెరికా మార్కెట్లోకి పొమాలిడొమైడ్ జెనరిక్ క్యాప్సూల్స్ను విడుదల చేసినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది....
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో భారీగా పెరిగిన వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. మరోవైపు బంగారం ధర కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. సోమవారం భారీగా పెరిగిన వెండి మంగళవారం కిందకు దిగి వచ్చింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి.
పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు మండిపోయాయి. బీఎ్సఈలో సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో 2,743.46 పాయింట్లు (3.37 శాతం) పతనమై 78,543.73 వద్ద...
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం...
లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ మార్కెట్లోకి సరికొత్త వీ-క్లాస్ను విడుదల చేసింది. లాంగ్ వీల్ బేస్, ఎయిర్మాటిక్ సస్పెన్షన్...
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. సోమవారం వెండి భారీ పెరుగుదల నమోదు చేసింది. కేజీకి రూ.35 వేల మేర పెరుగదల నమోదు చేసింది. మరోవైపు యుద్ధం కారణంగా గత రెండ్రోజులు పెరిగిన బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది.