Home » Business news
ఎయిర్ ఇండియా గ్రూప్ చేతికి రానున్న కాలంలో భారీ సంఖ్యలో విమానాలు అందనున్నాయి. వచ్చే 18 నెలల్లో 50 నుంచి 60 కొత్త విమానాలను అందుకునే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా చీఫ్...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల దిశను అంతర్జాతీయ పరిణామాలు, జూన్ త్రైమాసిక ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు...
నిఫ్టీ గత వారం తొలుత రియాక్షన్ను కనబరిచి ఆ తర్వాత మద్దతు స్థాయిలైన 24,000 వద్ద రికవరీ సాధించింది. గత వారం నాలుగు ట్రేడింగ్ రోజుల్లో సైడ్వేస్ ట్రెండ్లో సాగిన నిఫ్టీ.. శుక్రవారం మాత్రం...
నిఫ్టీ గత వారం 24,367-24,000 పాయింట్ల మధ్యన కదలాడి 0.53 శాతం లాభంతో 24,334 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,700 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
బులియన్ మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పసిడి ధర దేశీయ మార్కెట్లో 25 శాతం పడిపోయింది. ఇందులో దాదాపు 3 శాతం గత వారం నష్టపోయింది...
జీఎ్సటీ చట్టం కింద నమోదు కావటానికి అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవటానికి చిరునామా అనేది అత్యంత ఆవశ్యకం. అయితే వ్యాపారం మొదట్లో ఉన్న చిరునామా తర్వాత మారిన సందర్భాలు అనేకం...
దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ను అమలుచేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
శనివారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్తో ముగిసిన...
బాస్ స్కామ్పై అప్రమత్తంగా ఉండాలని లిస్టెడ్ కంపెనీలు, తన నియంత్రణ పరిధిలోని సంస్థలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కోరింది. తాము చెప్పిన బ్యాంకు...