Home » Business news
భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంక్షోభాలను ముందే ఊహించి, వాటిని అడ్డుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.
ఇరాన్-అమెరికా మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 1.7 శాతం పెరిగి 94.68 డాలర్లకు చేరుకుంది.
దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కె ట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.4,300 తగ్గి రూ.1,48,860కి జారుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛత...
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు, ఎరువులు, ఇతర కమోడిటీల ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ వంటి ప్రతికూల పరిణామాల...
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలను వెనక్కి లాగాయి. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.27)గా ఉంది.
అవగాహన లేకుండా చేసిన ఓ చిన్న తప్పు ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. 25 ఏళ్ల వయసులో బిజినెస్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకోవాలన్న అతడి కల చెదిరిపోయింది. సాఫీగా సాగుతున్న బిజినెస్ అట్టర్ ప్లాప్ కావటమే కాకుండా కోటి రూపాయల అప్పులు మిగిలాయి.
బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్ఎమ్సీజీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఇక, హెవీ వెయిట్ షేర్ అయిన రిలయన్స్ రెండు శాతానికి పైగా లాభపడడం కూడా సూచీలకు కలిసొచ్చింది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత ఫార్మా ఎగుమతులపై పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలతో 2025 -26 ఆర్థిక సంవత్సరంతో...
తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రక్రియలో భాగంగా ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో మంగళవారం సెబీకి నవీకరించిన ప్రాథమిక ముసాయిదా పత్రాలను (యూడీఆర్హెచ్పీ) సమర్పించింది...
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో ఉద్యోగులకు అత్యంత ఉపయోగకర పత్రం ఫామ్-16. అయితే, ఉద్యోగం మారడం, కంపెనీ మూతపడటం, యజమాని ఆలస్యంగా ఇవ్వడం వంటి కారణాల వల్ల కొంతమందికి ఫామ్-16 సకాలంలో అందకపోవచ్చు