Home » Business news
గురువారం వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడింది.
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తుండటంతో ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. బీఎ్సఈ సెన్సెక్స్ 77000...
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం బుధవారం కూడా అదే బాటలో సాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.4,673 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్గా మారింది.
బంగారం, వెండి ధరలు బుధవారం ఉదయం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ ఏర్పడింది.
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. అంతర్జాతయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ఆంక్షలను సడలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం సానుకూలాంగా మారింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి.
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలపై ముడి చమురు సలసలా కాగుతోంది. ఆ సెగతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. క్రూడాయిల్ పీపా ధర దాదాపు...
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం భారత ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.