Home » Business news
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశం కనిపిస్తోంది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఖరారవ్వటం, ఏయే రంగాల వస్తువులపై ఎలాంటి పన్ను ఉంటుందో తెలియటంతో ఆయా రంగాల...
గత వారం నిఫ్టీ బలమైన పునరుజ్జీవంతో కీలక నిరోధం 26,000 దాటినా గరిష్ఠ స్థాయిల నుంచి రియాక్షన్ సాధించింది. అయినా ముందు వారంతో పోల్చితే...
నిఫ్టీ గత వారం 26,373-25,492 పాయింట్ల మధ్యన కదలాడి 868 పాయింట్ల లాభంతో 25,694 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి...
పాంటోమత్ గ్రూప్ సంస్థ ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్.. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ను తీసుకువచ్చింది. డైనమిక్ అసెట్ అలోకేషన్...
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ను ప్రారంభించింది. ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న...
ఫిబ్రవరి రెండో వారం భారత ఆర్థిక రంగానికి అత్యంత కీలకం కానుంది. దశాబ్ద కాలంగా వాడుతున్న ధరల లెక్కింపు పద్ధతి(CPI)లో మార్పు, కార్పొరేట్ ఫలితాల సీజన్ ముగింపు, కొత్త ఐపీఓ (IPO)ల రాకతో భారత స్టాక్ మార్కెట్లు కదలబోతున్నాయి.
భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం భారత మార్కెట్పై ప్రపంచ పరిశ్రమలు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని....
ఈ ఆర్థిక సంవత్సరం(2025-26)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికంగా మంచి పనితీరు కనబరిచింది...
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్గా డీ ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు...
వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్కు అనుగుణంగా దేశీయంగా ఢిల్లీ మార్కె ట్లో కిలో వెండి ధర ఒక్కరోజే...