• Home » BRS

BRS

డిబేట్ ఘటనపై  ABN ఆంధ్రజ్యోతి  విచారం..

డిబేట్ ఘటనపై ABN ఆంధ్రజ్యోతి విచారం..

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును టీవీ డిబేట్‌లో ‘గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్’ అని అనడంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి విచారం వ్యక్తం చేస్తోంది.

వేధింపులకు భయపడం.. ప్రజలంతా కేసీఆర్ వెంటే: హరీశ్ రావు

వేధింపులకు భయపడం.. ప్రజలంతా కేసీఆర్ వెంటే: హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు..

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద, కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించారు..

అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలి.. స్పీకర్‌కు దానం నాగేందర్ విజ్ఞప్తి

అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలి.. స్పీకర్‌కు దానం నాగేందర్ విజ్ఞప్తి

ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు మాజీ ఎంపీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు మాజీ ఎంపీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీని ప్రశ్నించనున్న సిట్ అధికారులు.. వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్‌రావే.. కవిత ఘాటు వ్యాఖ్యలు

కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్‌రావే.. కవిత ఘాటు వ్యాఖ్యలు

బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి సంతోష్ అని ఆరోపించారామె.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలం లేదు..

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలం లేదు..

మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..

బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు..

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం...

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకూ నోటీసులిచ్చి విచారించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి