• Home » BJP

BJP

డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు

డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన 'మొసలి కన్నీళ్లు'గా అభివర్ణించారు.

లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పునర్విభజన విషయంలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ లోక్‌సభలో భరోసా ఇచ్చారు.

రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు

రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు

సౌత్, నార్త్ అంటూ కాంగ్రెస్ పెద్ద కుట్ర చేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో మహిళా బిల్లు అమలు చేయాలన్న రాహుల్‌గాంధీ.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నాం: ఎంపీ మల్లు రవి

కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నాం: ఎంపీ మల్లు రవి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

మహిళలకు నెలకు రూ.2000

మహిళలకు నెలకు రూ.2000

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.

వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా కుమారుడి ప్రచారం

వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా కుమారుడి ప్రచారం

తమిళనాడులోని కోయంబత్తూర్‌ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ పోటీ చేస్తున్నారు.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు

ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు.

బీహార్ కొత్త సీఎం ఆయనే.. ప్రమాణస్వీకారానికి మోదీ, అమిత్‌షా

బీహార్ కొత్త సీఎం ఆయనే.. ప్రమాణస్వీకారానికి మోదీ, అమిత్‌షా

బిహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా పదోన్నత పొందే అవకాశాలున్నాయి.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. మూడు లైన్ల విప్ జారీ చేసిన బీజేపీ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. మూడు లైన్ల విప్ జారీ చేసిన బీజేపీ

ఈనెల 16,17,18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా ఈ సమావేశాల సమయంలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది.

బిహార్‌కు కేంద్ర పరిశీలకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్

బిహార్‌కు కేంద్ర పరిశీలకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్

బిహార్‌ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ అధిష్ఠానం ఆదివారంనాడు నియమించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి