Home » Bihar
సీట్ల షేరింగ్ వ్యవహారంలో అసంతృప్తులు ఉన్నట్టు వస్తున్న ఊహాగానాలకు బీజేపీ అధిష్ఠానం కొట్టి వేస్తున్నప్పటికీ, సాధ్యమైనన్ని సీట్లు దక్కించుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేజీ (రామ్ విలాస్), హెచ్ఏఎం పార్టీ చీఫ్ జితిన్ రామ్ మాంఝీ కొన్ని కాలంగా పట్టుబడుతున్నాయి.
పొత్తుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్కు తాము లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని అఖ్తరుల్ తెలిపారు. దీంతో తమ పార్టీ ఉనికికి మరింత విస్తరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బిహార్లో అసెంబ్లీ సీట్ల పంపకాల పేచీ ముదురుతోంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం మొదలవుతున్నా..
బిహార్లో ఎన్డీయే కూటమి పక్షాల మధ్య సీట్ల పంపంకం దాదాపుగా ఓ కొలిక్కొచ్చింది. అక్టోబర్ 12న ఎన్డీయే పార్టీలు సంయుక్తంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం.
వెంటనే అప్రమత్తమైన టీటీఈ వ్యవహారం ఏదో తేడా ఉందని గ్రహించి ముందుగానే వీడియో తీయడం మొదలు పెట్టాడు. మీరు ఏసీ కోచ్ లో ప్రయాహిస్తున్నారు.. టికెట్ ఎక్కడ? అని ప్రశ్నించారు.
జీతన్ రామ్ మాంఝీతోపాటు మరో దళిత నేత, కేంద్ర మంత్రి, లోక్జన్శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సైతం తమ పార్టీకి 40 నుంచి 50 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు.
బీజేపీ ఎలక్షన్ కమిటీ బుధవారంనాడు పాట్నాలో కీలక సమావేశం జరిపింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కో-ఇన్చార్జి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై అనిశ్చితి ఉందనే ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ఆయన పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చని, అయితే 'ఇండియా' కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 25 సీట్లు, హెచ్ఏఎం నేత జితిన్ రామ్ మాంఝీకి 7 సీట్లు, ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎంకు 6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. తమ పార్టీ నేతలకు నిర్దిష్ట నియోజకవర్గాలు కేటాయించాలని చిరాగ్ పాశ్వాన్ కోరుతుండటంతో చర్చలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.