• Home » Bengaluru

Bengaluru

Mohan Bhagwat: హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్

Mohan Bhagwat: హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్

ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్‌లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని మోహన్ భాగవత్ చెప్పారు.

Convicts Spotted Using Phones: 18 మంది ఆడవాళ్లను చంపిన కేసులో శిక్ష.. జైల్లో రాజభోగాలు..

Convicts Spotted Using Phones: 18 మంది ఆడవాళ్లను చంపిన కేసులో శిక్ష.. జైల్లో రాజభోగాలు..

18 మంది ఆడవాళ్లను అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టయిన ఉమేష్ రెడ్డి పరప్పన అగ్రహార జైల్లో బిందాస్ లైఫ్ గడుపుతున్నాడు. అతడికి అన్ని రకాల వసతులు కల్పించబడ్డాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

MBA Graduate Found lifeless: ఫ్యామిలీని వదిలి ఒంటరిగా.. ఫ్లాట్‌లో శవమై..

MBA Graduate Found lifeless: ఫ్యామిలీని వదిలి ఒంటరిగా.. ఫ్లాట్‌లో శవమై..

శనివారం ఇంటి ఓనర్ యువతి ఉండే ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉంది. తలుపు బద్దలు కొట్టి ఇంటి లోపలికి ప్రవేశించాడు. బెడ్ రూములో కుళ్లిన స్థితిలో యువతి శవం వెలుగు చూసింది.

Fight Over Light Switch: నైట్ షిఫ్ట్‌లో ఉద్యోగుల మధ్య గొడవ.. ఆఫీస్‌లో దారుణ హత్య..

Fight Over Light Switch: నైట్ షిఫ్ట్‌లో ఉద్యోగుల మధ్య గొడవ.. ఆఫీస్‌లో దారుణ హత్య..

ఆఫీస్‌లోని లైట్లు ఆఫ్ చేసే విషయంలో ఇద్దరికీ గొడవ అయింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే వంశీ డంబెల్‌తో భీమేష్‌పై దాడి చేశాడు.

Eco Friendly Paper Bag: ఈ పిల్లలు బాల మేధావులు.. ఇంత చిన్న వయసులోనే..

Eco Friendly Paper Bag: ఈ పిల్లలు బాల మేధావులు.. ఇంత చిన్న వయసులోనే..

పట్టుమని పదేళ్లు కూడా లేని ముగ్గురు చిన్నారులు బిజినెస్ మొదలు పెట్టారు. పేపర్ బ్యాగులు తయారు చేసి అమ్ముతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Couple Chase Ram Biker: దంపతుల క్రూరత్వం.. సైడ్ మిర్రర్ విరగ్గొట్టారని కారుతో వెంబడించి..

Couple Chase Ram Biker: దంపతుల క్రూరత్వం.. సైడ్ మిర్రర్ విరగ్గొట్టారని కారుతో వెంబడించి..

ఓ భార్యాభర్తల జంట క్రూరత్వం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కారు సైడ్ మిర్రర్ విరగ్గొట్టారన్న కోపంతో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకును ఆ దంపతులు తమ కారుతో ఢీకొట్టారు. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.

Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే

Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే

రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‏లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.

DK Shivakumar: సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

DK Shivakumar: సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.

Stone Pelting on Temple: బెంగళూరులో బంగ్లాదేశ్ వ్యక్తి దారుణం.. గుడిలోకి ప్రవేశించి..

Stone Pelting on Temple: బెంగళూరులో బంగ్లాదేశ్ వ్యక్తి దారుణం.. గుడిలోకి ప్రవేశించి..

ఆ వ్యక్తి చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించాడు. దేవుడి విగ్రహంపై కూడా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకుని అతడ్ని పట్టుకున్నారు.

Elephant: పులుల కట్టడికి గజరాజు..

Elephant: పులుల కట్టడికి గజరాజు..

మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి