Home » Bengaluru
తన కూతుర్ని చూసుకోవడానికి అశ్లమోవా ఓ ఆయాను పెట్టుకుంది. ఆ ఆయాకు ఏకంగా 45 వేల రూపాయలు జీతం ఇస్తోంది. అది కూడా పార్ట్టైం పని కోసం ఇంత పెద్ద మొత్తం చెల్లిస్తోంది.
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆయన విడుదల చేశారు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
బస్ అత్యంత వేగంగా ముందున్న ఆటోలు, కార్లు, బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. కండెక్టర్ చాలా కష్టపడి బస్ను ఆపాడు. లేదంటే మరిన్ని వాహనాలను బస్ ధ్వంసం చేసేది.
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ కు వినూత్న అనుభవం ఎదురైంది. కార్పొరేట్ మ్యానేజర్ కంటే ఎక్కువగా ఆటో డ్రైవర్ డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిసి ఒక్కసారి అవాక్కయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగుళూరు కు చెందిన ఆకాష్ ఆనందానీ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీలో పాల్గొన్నారు. మంగళవారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
స్కూటీతో సహా కిందపడ్డ యువతి పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ధనుశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ లారీని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
విప్రో క్యాంపస్ మీదుగా ట్రాఫిక్ అనుమతించాలన్న అభ్యర్థనను సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ తిరస్కరించారు. క్యాంపస్లో అంతర్జాతీయ క్లైంట్స్కు సేవలందిస్తుంటామని తెలిపారు.
వైవాహిక జీవితంలో భర్త విఫలమయ్యాడంటూ ఓ మహిళ రూ.2 కోట్ల పరిహారం డిమాండ్ చేసింది. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
ఎయిర్లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఎయిరిండియా ఎక్స్ప్రెస్ IX-1086 విమానం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరింది. గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్పిట్ డోర్ వద్దకు వచ్చి దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు.