Home » Bengaluru
నార్త్ బెంగళూరులోని తనిసంద్ర సమీపంలో ఒక స్కూల్ బస్సు స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం కిందపడిన ఇద్దరి చిన్నారుల పైనుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
నడిరోడ్డుపై ఇద్దరు డ్రైవర్ల మధ్య చోటుచేసుకున్న గొడవ దారుణానికి తెరతీసింది. ఓ కారు డ్రైవర్.. గూడ్స్ వెహికల్ డ్రైవర్ను చంపడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కర్ణాటక రాష్ట్రంలోని అఫ్జల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్వై పాటిల్ అనుచరుడైన మతీన్ పాటిల్.. ధురంధర్ పాటకు గన్నుతో డ్యాన్స్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లోపడ్డారు. ఈ ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కన్నతల్లికి ద్రోహం చేసింది. కన్న తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపింది.
మూడేళ్లుగా తాను ఎంతో గాఢంగా ప్రేమించిన ప్రియురాలు.. హఠాత్తుగా తనకు నిశ్చితార్థం జరిగిందని ప్రియుడికి చెప్పింది. అది విన్న ప్రియుడు తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
సూసైడ్కు ముందు సీజే రాయ్ రాసిన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
బెంగళూరు శివారులోని బన్నేర్ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని నలుగురు దుండగులు క్షణాల్లో దోచేశారు. పట్టపగలు.. నడిరోడ్డులో.. వాహనదారులు చూస్తుండగానే పొడవాటి కత్తితో బాధితుడ్ని బెదిరించి రూ.31.38 లక్షలతో పాటు స్కూటీతో ఉడాయించారు.
మార్నింగ్ వాక్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఎదురింటి వారి పెట్ డాగ్ అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఆ దాడి వల్ల బాధిత మహిళకు 50కి పైగా కుట్లు పడ్డాయి. CCTVలో భయానక దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆదాయపు పన్ను శాఖ ఆయన కార్యాలయంపై దాడులు జరుపుతున్న సమయంలోనే డాక్టర్ సీజే రాయ్.. రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది.