Home » BCCI
టీమిండియాలో స్పెషల్ టాలెంట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంజూ శాంసన్. అయితే ఇన్నాళ్లూ సరైన అవకాశాలు లేక సతమతమైన ఈ కేరళ సెన్సేషన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.
ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతం గంభీర్లో గుబులు మొదలైంది. బీసీసీఐ అంటే భయపడిపోతున్నాడు గౌతీ. అతడికి తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది.
వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు ఆడాడు. ఇందులో 29.41 సగటుతో 1,353 పరుగులు తీశాడు. సాహా టెస్టు క్రికెట్లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం మరో ఇద్దరు ఆల్ రౌండర్ల కోసం బీసీసీఐ గాలిస్తోంది. వీరిలో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో పాటు మరో తెలుగు తేజం పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు.
టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమిని చూసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్, పంత్ భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చి 99 పరుగులతో మంచి స్కోర్ ని అందించాడు.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తదుపరి రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్లకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది.
బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీయూ) చీఫ్గా రిటైర్డ్ ఐపీఎస్ శరద్ కుమార్ నియమితులయ్యారు.
కాన్పూర్లో జరుగుతున్న సిరీస్లోని రెండో టెస్టులో నాల్గో రోజు భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన పేరిట సరికొత్త రికార్డు లిఖించుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.