Home » BCCI
Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టైమ్ బాగోలేదు. అతడు ఏం చేసినా అంతా రివర్స్ అవుతోంది. అటు కెప్టెన్సీ నిర్ణయాల నుంచి ఇటు బ్యాటింగ్ వరకు అతడు ఏం చేసినా ఫెయిల్యూరే పలకరిస్తోంది. దీంతో సిడ్నీ టెస్ట్ తుది జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు.
BCCI: ఎన్నో ఆశలు, అంచనాల నడుమ టీమిండియాలోకి వచ్చాడు గౌతం గంభీర్. భారత్ను విజయాల బాటలో నడిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ అతడి కోచింగ్ జర్నీ మధ్యలోనే ఎగ్జిట్ అయ్యేలా కనిపిస్తోంది.
Cricket News: నగరాలు లేదా పట్టణాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మించడం సాధారణమే. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలు నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా బోర్డర్ దగ్గర స్టేడియం కట్టడాన్ని ఊహించగలమా?
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐసీసీ నిర్వహించాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్దత ఇంకా వీడటం లేదు. ట్రోఫీ షెడ్యూల్ ని ఇప్పటికీ ప్రకటించని ఐసీసీ భారత్- పాక్ మధ్య ఉన్న పీఠముడిని విప్పేందుకు మళ్లగుళ్లాలు పడుతోంది. దీంతో ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెర దించేందుకు పెద్ద ప్లానే వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ మార్పులు జరగనున్నాయి.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. హిట్మ్యాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే పింక్ బాల్ టెస్ట్లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.
జైషా రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న బీసీసీఐ సెక్రటరీ పదవికి కొత్త బాస్ వచ్చాడు. అతడి స్థానంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని అపాయింట్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొత్త సెక్రటరీ పేరును ప్రకటించింది.
బీసీసీఐ సెక్రటరీ పోస్టులో కొత్తగా వచ్చచేదెవరనే విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ఛాంపియన్స్ ట్రోఫీపై మొదటినుంచి మోకాలడ్డేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తాజాగా మరో కౌంటర్ ఇచ్చింది. పీసీబీ చౌకబారు డిమాండ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది.
BCCI vs PCB: భారత క్రికెట్ బోర్డు ఇరకాటంలో పడింది. కొత్త సమస్య రావడంతో ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటున్నారు బోర్డు పెద్దలు. అయితే దీనంతటికీ కారణం పాకిస్థాన్ అనే చెప్పాలి.