• Home » Australia

Australia

India T20 Squad: ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

India T20 Squad: ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. వన్డే జట్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశ పయనం కానున్నారు.

Shubman Gill: వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్

Shubman Gill: వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.

Alana king: ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ ప్రపంచ రికార్డ్

Alana king: ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ ప్రపంచ రికార్డ్

మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా క్రికెటర్ సంచలనం సృష్టించింది. నిన్న(శనివారం) ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లతో అదరగొట్టింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ప్రోటీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఆమె దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్ క్యూకట్టారు.

Rohit Good bye To Australia: మేం మళ్లీ ఆడుతామో లేదో.. రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్

Rohit Good bye To Australia: మేం మళ్లీ ఆడుతామో లేదో.. రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్

సిడ్నీ వన్డేలో విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. తాము ఇక ఆడతామో లేదో తెలియదన్నాడు.

BCCI: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. స్పందించిన బీసీసీఐ

BCCI: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. స్పందించిన బీసీసీఐ

ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆకతాయి వేధించినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అసహనం వ్యక్తం చేశారు.

IND VS AUS:  రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

సిడ్నీ వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...

India vs Australia 2nd ODI: ఆసిస్‌తో ఓటమికి ఆ ముగ్గురే కారణమా..?

India vs Australia 2nd ODI: ఆసిస్‌తో ఓటమికి ఆ ముగ్గురే కారణమా..?

ఈ ఆల్‌రౌండర్ల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా.. బౌలింగ్‌ పరంగానూ వికెట్ల సామర్థ్యం తగ్గింది. ఈ నిర్ణయం పూర్తిగా జట్టు కూర్పుపై ప్రభావం పడింది. అటు బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడి ఎదుర్కోగా..

Sridhar Babu Visits Victoria Parliament: తెలంగాణ రోల్ మోడల్ రాష్ట్రం.. విక్టోరియా ప్రతినిధుల ప్రశంసలు

Sridhar Babu Visits Victoria Parliament: తెలంగాణ రోల్ మోడల్ రాష్ట్రం.. విక్టోరియా ప్రతినిధుల ప్రశంసలు

పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ ఆధారిత, పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Lokesh Invites Industrialists: సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం

Lokesh Invites Industrialists: సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం

విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను లోకేష్ ఆహ్వానించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి