Home » Australia
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేమియన్ మార్టిన్ ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన ఆశ్చర్యకర రీతిలో సాధారణ స్థితికి వచ్చారు. ఇటీవల ఆయన మెనినైటిస్తో బాధపడుతూ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదో టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 211/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 384 పరుగులకు ఆలౌటైంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్టే.. అతనకు చివరి మ్యాచ్. అయితే ఆ మ్యాచ్ ప్రారంభానకిి ముందు తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనలయ్యాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. జోరు మీదున్న ఇంగ్లండ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 138 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే బోండీ బీచ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానం లోపల, వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు.
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్టే తనకు ఆఖరు మ్యాచ్ కానుందని వెల్లడించాడు. ఖవాజా తన కెరీర్లో ఇప్పటివరకు 87 టెస్ట్లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
టీ20 వరల్డ్ కప్ -2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్ 2025-26)లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిస్బేన్ హీట్తో నిన్న (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు . అతడు అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్ కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమయంగా ఉంది. కాగా మార్టిన్ ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2003 ఫైనల్లో భారత్పై విరిగిన వేలితో అజేయంగా 88 పరుగులు చేశాడు.