• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

జగన్‌ మాటలు  రైతులపై మానసిక దాడే: కొలుసు, అచ్చెన్న

జగన్‌ మాటలు రైతులపై మానసిక దాడే: కొలుసు, అచ్చెన్న

రాజధాని అమరావతి ఎక్కడ కడుతున్నామో కేంద్రానికి, రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ సంస్థలకు తెలీదా..! అని మంత్రి కొలుసు పార్థసారథి, జగన్‌ను ప్రశ్నించారు.

Guntur Chili Season Issues: నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

Guntur Chili Season Issues: నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు.

Minister Atchannaidu: కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Minister Atchannaidu: కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీల‌తో ఫోన్‌లో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

ఉద్యాన పంటల వారీగా ప్రణాళికలు: అచ్చెన్న

ఉద్యాన పంటల వారీగా ప్రణాళికలు: అచ్చెన్న

రాష్ట్రంలో ఉద్యాన రైతులు పండించే పంటలకు ప్రణాళికలను పంటల వారీగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు

Atchannaidu: రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్.. అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu: రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్.. అచ్చెన్నాయుడు ఫైర్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ, సాక్షి మీడియా చేస్తోన్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం పడనివ్వం: అచ్చెన్న

ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం పడనివ్వం: అచ్చెన్న

ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం..  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Minister  Atchannaidu: ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్‌ రాయితీలు

Minister Atchannaidu: ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్‌ రాయితీలు

రాష్ట్రంలో ఆక్వా రంగానికి రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీలు ఇస్తున్నాం. సర్వే నంబర్ల ఆధారంగా ఆక్వా కల్చర్‌ రిజిస్ర్టేషన్లు ఈనెల 17 నుంచి చేసేందుకు చర్యలు తీసుకున్నాం...

‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న

‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న

మిర్చి పంటలో నల్ల తామర పురుగు నిర్మూలనకు అత్యవసర చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖను ఆదేశించారు.

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంపై వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీశారో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి