Home » Atchannaidu Kinjarapu
మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు.
పోలీస్ స్టేషన్ల అభివృద్ధిపై దృష్టిపెడతామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. పోలీసులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమన్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో సమర్థ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.
టమాటా రైతుల్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఫిష్ ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెగబడిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద...
మండలి ఛైర్మన్ను తరచూ అగౌరవ పరుస్తున్నారని.. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు.
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ఎన్జీ రంగా వర్సిటీకి పరిపాలన భవనం లేదని, తాము 80 శాతం పూర్తి చేసిన భవనాన్ని వైసీపీ హయాంలో కన్నెత్తి చూడలేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఐదేళ్లు భూసార పరీక్షలు నిర్వహించకుండా.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సూక్ష్మపోషకాలను ఎత్తేసిన మాజీ సీఎం జగన్..