• Home » Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల పుష్పాంజలి

Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల పుష్పాంజలి

భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తూ ఇవాళ అంజలి ఘటిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

 MLA Parthasarathi: జగన్ ప్రభుత్వం వాటిపై  చీకటి జీఓలు తెచ్చింది..  బీజేపీ  ఎమ్మెల్యే  పార్థసారథి సంచలన ఆరోపణలు

MLA Parthasarathi: జగన్ ప్రభుత్వం వాటిపై చీకటి జీఓలు తెచ్చింది.. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన ఆరోపణలు

MLA Parthasarathi: నదుల అనుసంధానంపై బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏపీవ్యాప్తంగా సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.

నేడు ఎన్డీయే నేతల కీలక భేటీ

నేడు ఎన్డీయే నేతల కీలక భేటీ

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.

వాజ్‌పేయి అజాత శత్రువు

వాజ్‌పేయి అజాత శత్రువు

అటల్‌ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Vajpayee: మరపురాని రాజనీతిజ్ఞుడు

Vajpayee: మరపురాని రాజనీతిజ్ఞుడు

వాజపేయి దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి కేవలం 13 రోజులే ఆ పదవిలో ఉండగా, రెండోదఫాలో 13 నెలలపాటు అధికారంలో ఉండటం విశేషం.

Kishan Reddy: 25 నుంచి వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాలు నిర్వహించండి

Kishan Reddy: 25 నుంచి వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాలు నిర్వహించండి

దివంగత ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

CM Revanth: వాజ్‌పేయ్ హయాంలోనే రిజర్వేషన్లు తీయడానికి ప్లాన్:  సీఎం రేవంత్

CM Revanth: వాజ్‌పేయ్ హయాంలోనే రిజర్వేషన్లు తీయడానికి ప్లాన్: సీఎం రేవంత్

రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు.

Chandrababu: వాజ్‌పేయి నా గురించి అప్పుడు అలా..!

Chandrababu: వాజ్‌పేయి నా గురించి అప్పుడు అలా..!

దేశ రాజధానికి ధీటుగా హైదరాబాద్‌(Hyderabad)ను తీసుకువెళ్లేలా ఉన్నావ్ అని నాడు దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి(Vajpayee) అన్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు.

Nitish Kumar: అటల్‌జీ అభిమానం చూరగొన్నా: నితీష్

Nitish Kumar: అటల్‌జీ అభిమానం చూరగొన్నా: నితీష్

దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. బీహార్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నితీష్ అక్కడి నుంచి అటల్ సమాధి స్థల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో తన అనుబంధాన్ని, ఆయన తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి