• Home » Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee

Vajpayee Birth Anniversary: వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య నాయుడు

Vajpayee Birth Anniversary: వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య నాయుడు

మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని.. ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్‌పేయ్ నిరంతరం కృషి చేశారని చెప్పారు.

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Nara Lokesh: మచిలీపట్నంలో అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభ

Nara Lokesh: మచిలీపట్నంలో అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభ

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విలువలు, తపనతో రాజకీయాలు చేశారని చెప్పారు. అవినీతి మచ్చలేని ఏకైక నేతగా..

CM Chandrababu: 2047 నాటికి నెంబర్‌ వన్ కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు

CM Chandrababu: 2047 నాటికి నెంబర్‌ వన్ కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు

వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని చేపట్టే ‘అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన’ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు.

NTR Circle Dispute: ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం

NTR Circle Dispute: ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం

మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్‌కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి సర్కిల్ అని నామకరణం చేసి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.

PVN Madhav: ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్

PVN Madhav: ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్

ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.

Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల పుష్పాంజలి

Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల పుష్పాంజలి

భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తూ ఇవాళ అంజలి ఘటిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

 MLA Parthasarathi: జగన్ ప్రభుత్వం వాటిపై  చీకటి జీఓలు తెచ్చింది..  బీజేపీ  ఎమ్మెల్యే  పార్థసారథి సంచలన ఆరోపణలు

MLA Parthasarathi: జగన్ ప్రభుత్వం వాటిపై చీకటి జీఓలు తెచ్చింది.. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన ఆరోపణలు

MLA Parthasarathi: నదుల అనుసంధానంపై బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏపీవ్యాప్తంగా సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.

నేడు ఎన్డీయే నేతల కీలక భేటీ

నేడు ఎన్డీయే నేతల కీలక భేటీ

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.

వాజ్‌పేయి అజాత శత్రువు

వాజ్‌పేయి అజాత శత్రువు

అటల్‌ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి