• Home » Assembly elections

Assembly elections

టీవీకే చీఫ్ విజయ్‌ ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు..

టీవీకే చీఫ్ విజయ్‌ ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

ప్రముఖ నేపథ్యగాయని, బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్‌ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే

అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్‌ హెచ్చరించారు.

విజయ్‌ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు

విజయ్‌ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు

టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు.

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు

కేరళంలోని కష్టజీవులు, నిజాయతీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్ వంచిస్తున్నాయని, రెండు కూటముల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

తమిళనాడు అభివృద్ధికి డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం తప్పనిసరని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి దానిని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

టీవీకే నేత విజయ్‌కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ విమర్శించారు.

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.

పేదలకు రూ.3000 సంక్షేమ పెన్షన్.. కేరళ బీజేపీ మేనిఫెస్టో

పేదలకు రూ.3000 సంక్షేమ పెన్షన్.. కేరళ బీజేపీ మేనిఫెస్టో

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ (BJP) మంగళవారంనాడు విడుదల చేసింది. సంక్షేమం, హెల్త్‌కేర్, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టిందని ఆరోపించారు. అందువల్లే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి