• Home » Assam

Assam

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అస్సాం పోలీస్ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్ల దాడి.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

అస్సాం పోలీస్ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్ల దాడి.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని అస్సాం పోలీసు కమాండో క్యాంప్‌పై ఆదివారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జగున్ ఏరియాలో జరిగిన ఈదాడికి తామే బాధ్యులమని నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ ప్రకటించింది.

100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్

100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.

జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. జలుక్‌బారీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు చేరారు.

అస్సాంలో ఎన్డీయే సీట్ల పంపకాల ఫార్ములా.. ఒకటి రెండ్రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా

అస్సాంలో ఎన్డీయే సీట్ల పంపకాల ఫార్ములా.. ఒకటి రెండ్రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బీజేపీ 89 సీట్లలో, భాగస్వామ్య పక్షాలైన అసోం గణ పరిషత్ 26 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 11 సీట్లలో పోటీ చేయనున్నట్టు చెప్పారు.

అసోం ఎన్నికలు 2026: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!

అసోం ఎన్నికలు 2026: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.

యుద్ధం ఎఫెక్ట్‌పై భయాందోళనలు సృష్టిస్తున్న కాంగ్రెస్... అస్సాంలో ప్రధానమంత్రి మోదీ

యుద్ధం ఎఫెక్ట్‌పై భయాందోళనలు సృష్టిస్తున్న కాంగ్రెస్... అస్సాంలో ప్రధానమంత్రి మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్‌లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు భూమి పూజ చేశారు.

అస్సాంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

అస్సాంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి