Home » Asia Cup
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారం నాడు మాట్లాడుతూ చెప్పారు.
ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందరూ అనుకున్నట్టుగా అర్ష్దీప్ను తుది జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒకే ఒక పేసర్తో టీమిండియా బరిలోకి దిగింది.
మరో రెండు రోజుల్లో భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభం కానున్నా టిక్కెట్లు మాత్రం ఇంకా అమ్ముడు పోవట్లేదన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది.
ఆసియా కప్లో యూఏఈపై మ్యాచ్లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ప్రత్యర్థిని మట్టికరిపించింది.
పాక్తో మ్యాచ్లో టీమిండియా కచ్చితంగా దూకుడుగా ఉంటుందని కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. ఆసియా కప్ టోర్నీ మొదలుపెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నానని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025, నేడు అబుదాబి షేక్ జాయిద్ స్టేడియంలో మొదలవుతుంది. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువ, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
క్రికెట్ లవర్స్కి మళ్లీ పండుగ లాంటి సీజన్ వచ్చేసింది. ఎందుకంటే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాబోతుంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠగా కొనసాగనుంది.