Home » Arshdeep Singh
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం యువ పేసర్ అర్ష్దీప్ సింగ్.. బుమ్రాపై సరదా వ్యాఖ్యలు చేశారు. తనతో రీల్ చేయాలంటే బుమ్రా ఇంకా ఎక్కువ వికెట్లు పడగొట్టాలని తెలిపాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ బుమ్రా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ అర్ష్దీప్ సింగ్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక్క రోజులోనే ఈ రీల్ 10 కోట్ల వ్యూస్ అందుకోవడం విశేషం.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ షూట్లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20ల్లో అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇవ్వకపోవడంపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ కారణంగానే అర్ష్దీప్ను పక్కన పెట్టామని, అతడు ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపాడు.
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ చాలా వాడివేడిగా సాగింది. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీ తీసుకోలేకపోయింది.
ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందరూ అనుకున్నట్టుగా అర్ష్దీప్ను తుది జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒకే ఒక పేసర్తో టీమిండియా బరిలోకి దిగింది.
లీడ్స్ టెస్ట్లో ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. దీనికి అంతకంతా పగ తీర్చుకోవాలని చూస్తోంది. రెండో టెస్ట్లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి సిరీస్ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది.
Men's T20I Team Of The Year 2024: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏకంగా నలుగురు స్టార్లకు చోటు దక్కింది. ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..