Home » Arshdeep Singh
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందకు ఆయన మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించింది.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ గొడవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్తో గొడవపడ్డాడు.
20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ హెల్త్ అప్డేట్పై యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఏకంగా 337 పరుగులు చేసింది.
టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. విరాట్కు ఓ అలవాటు ఉంది.. తోటి ఆటగాళ్లను ఎప్పుడూ ఆటపట్టిస్తూ వాళ్లను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. తాజాగా విరాట్.. టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ రన్నింగ్ స్టైల్ను ఇమిటేట్ చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో పంజాబ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ విజృంభించడంతో సిక్కిం జట్టు విలవిల్లాడింది. కేవలం 22.2 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది.
డిసెంబర్ 24 నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీలో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు మరో ముగ్గురు ఈ జాబితాలో చేరారు.