Home » Arshdeep Singh
పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ సోషల్ మీడియా వ్లాగింగ్పై బీసీసీఐ రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్దీప్ను కోరినట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జట్టు అజేయంగా దూసుకెళ్తోంది. అయితే ఆదివారం లఖ్నవూ సూపర్ జెయింట్స్పై పంజాబ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి.
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందకు ఆయన మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించింది.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ గొడవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్తో గొడవపడ్డాడు.
20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ హెల్త్ అప్డేట్పై యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.