• Home » APSRTC

APSRTC

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.

ఏపీఎస్ఆర్టీసీకి 'పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' అవార్డ్

ఏపీఎస్ఆర్టీసీకి 'పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' అవార్డ్

ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి జాతీయ గుర్తింపు లభించింది. సాంకేతికత వినియోగంలో విశిష్టతకు గానూ ప్రతిష్ఠాత్మక పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్ దక్కింది.

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉద్యోగులందరికీ తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉద్యోగులందరికీ తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సిబ్బంది సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై 'పీరియాడికల్ హెల్త్ చెక్-అప్' (పీహెచ్‌సీ) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్ దాడి.. బస్సు ఎక్కించి మరీ..

ఏపీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్ దాడి.. బస్సు ఎక్కించి మరీ..

ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

 శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.

ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు..

ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు..

ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ సహా ఇతర విభాగాల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది.

APSRTC: రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ

APSRTC: రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ

ఆదాయంలో ఏపీఎస్‌ఆర్టీసీ రికార్డ్‌ నెలకొల్పింది. జనవరి 19న అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చింది.

Mandipalli Ramprasad: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్

Mandipalli Ramprasad: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్

ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ విజయం ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది అందరూ ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి