• Home » AP Politics

AP Politics

PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల‌ కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.

Nara Lokesh Counters to YS Jagan: కన్న తల్లినే సరిగ్గా పట్టించుకోని సైకో.. జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

Nara Lokesh Counters to YS Jagan: కన్న తల్లినే సరిగ్గా పట్టించుకోని సైకో.. జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.

Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..

Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.

ఏపీలో జరిగిన జిల్లాల పునర్విభజన లోపాలపై వైసీపీ కొత్త డ్రామాలు

ఏపీలో జరిగిన జిల్లాల పునర్విభజన లోపాలపై వైసీపీ కొత్త డ్రామాలు

తమ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల పునర్విజన, లోపాలను సరిదిద్దాలని అప్పట్లో వచ్చిన విన్నపాలను బుట్టదాఖలు చేసిన తమ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ..

Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Home Minister Anitha: అప్పటి నుంచే.. జగన్ రెడ్డి పతనం ప్రారంభం అయ్యింది..

Home Minister Anitha: అప్పటి నుంచే.. జగన్ రెడ్డి పతనం ప్రారంభం అయ్యింది..

మూడు తరాల నాయకులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పని చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించిందని తెలిపారు.

PVN Madhav VS Rahul Gandhi: రాహుల్  గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

PVN Madhav VS Rahul Gandhi: రాహుల్ గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.

Pawan Kalyan visits Rushikonda: రుషికొండను వ్యక్తిగత అవసరాల కోసం వాడారు.. జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్

Pawan Kalyan visits Rushikonda: రుషికొండను వ్యక్తిగత అవసరాల కోసం వాడారు.. జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్

రుషికొండ టూరిజం రిసార్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం వాడుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రిసార్టును మేజర్‌గా ఎలా వినియోగించాలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Chinta Mohan VS YSRCP: ఆ అధికారిని  విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై  చింతా మోహన్ ఫైర్

Chinta Mohan VS YSRCP: ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్

వైసీపీ నేతలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారిపై వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు.

Sharmila VS Jagan:  ఆ పాపం జగన్‌దే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

Sharmila VS Jagan: ఆ పాపం జగన్‌దే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్‌ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి