• Home » AP News

AP News

నకిలీ మద్యం కేసు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

నకిలీ మద్యం కేసు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మార్చి 5వరకు రిమాండ్‌ పొడిగించింది.

ఏ-6 ఉదయ్‌పై అంత ప్రేమెందుకో!

ఏ-6 ఉదయ్‌పై అంత ప్రేమెందుకో!

వివేకా హత్య కేసులో ఏ-6గా ఉన్న గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిపై యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌)కు ఎందుకంత ప్రేమని వివేకా కుమార్తె సునీతారెడ్డి ప్రశ్నించారు.

అంబటి హైడ్రామా!

అంబటి హైడ్రామా!

సీఎంను బూతులు తిట్టి జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చినా, వైసీపీ నేత అంబటి రాంబాబు తీరులో మాత్రం మార్పు లేదు. నిబంధనలకు అడ్డగోలుగా తూట్లు.. పోలీసులతో పదేపదే ఘర్షణ!

దృష్టి మరల్చేందుకే హెరిటేజ్‌పై ఆరోపణలు

దృష్టి మరల్చేందుకే హెరిటేజ్‌పై ఆరోపణలు

స్వార్థ రాజకీయాల కోసమే హెరిటేజ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గురువారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.

పోస్టింగ్స్‌ ఇవ్వరు.. వీఆర్‌లో జీతాలివ్వరు

పోస్టింగ్స్‌ ఇవ్వరు.. వీఆర్‌లో జీతాలివ్వరు

పోలీసులకు పోస్టింగ్స్‌ ఇవ్వరు.. వీఆర్‌లో జీతాలు చెల్లించరు.. ఇదేమి పద్ధతి అంటూ బీజేఎల్‌పీ నేత విష్ణుకుమార్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు హస్తినకు చంద్రబాబు

నేడు హస్తినకు చంద్రబాబు

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026’కు సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సులో పాల్గొంటున్న ఆయన..

హెరిటేజ్‌పై చర్చకు సిద్ధం

హెరిటేజ్‌పై చర్చకు సిద్ధం

హెరిటేజ్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడుకు స్పష్టం చేశారు. ఇందాపూర్‌ డైయిరీకి, హెరిటేజ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు ఒక్క చిన్న ఆధారం ఉన్నా...

అసెంబ్లీలో చేనేత సందడి

అసెంబ్లీలో చేనేత సందడి

కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అమరావతి అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో గురువారం 12 చేనేత స్టాళ్లను ఏర్పాటు చేసింది.

అమరావతిలో 22 సంస్థలకు భూ కేటాయింపులు

అమరావతిలో 22 సంస్థలకు భూ కేటాయింపులు

రాజధాని అమరావతిలో 22 సంస్థల భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో చర్చించింది. 7 కొత్త సంస్థలకు భూకేటాయింపులకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది.

రాజీవ్‌రంజన్‌ నేతృత్వాన డెడికేటెడ్‌ కమిషన్‌

రాజీవ్‌రంజన్‌ నేతృత్వాన డెడికేటెడ్‌ కమిషన్‌

రాష్ట్రంలో 87 పట్టణ స్థానికసంస్థలు, గ్రామ పంచాయతీలు, మండలపరిషత్‌, జిల్లాపరిషత్‌ల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి