Home » AP News
రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని రాజ్భవన్ పేరును లోక్భవన్గా మార్చారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పేరు మార్పునకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్డి సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్, ఏ4 బిక్కిన కొండలరావులకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.
నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్ ఖైదీలను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు...
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడైన(ఏ-1) సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్....
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి(రాజ్ కసిరెడ్డి)కి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి...
మనిషి అంతిమ సంస్కారాలైనా హుందాగా జరగాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది.
జిల్లాల్లో పాలనను బలోపేతం చేయడం, సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థలకు పదునుపెట్టారు.
జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సృష్టం చేశారు.