Home » AP News
తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని భద్రాద్రి రామయ్య భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా ఏపీలోని పోలవరం జిల్లా యటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు.
భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం 98.74 శాతం పూర్తయిందని, జూలై లేదా ఆగస్టులో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చెప్పారు.
మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) కేంద్రం ఎంతో మేలు చేస్తుందని, సమస్యలను త్వరగా పరిష్కరించుకునే వీలుంటుందని...
రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు కోస్తా, రాయలసీమలో ఠారెత్తించే ఎండలతో వడగాడ్పులు వీయగా.. మరోవైపు పలు చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.
కడప జిల్లా వల్లూరు మండలంలోని పెన్నానదిలో ఘోరం జరిగింది. పుష్పగిరి వద్ద షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు వచ్చిన వారిలో ముగ్గురు యువకులు నదిలోని లోతట్టు ప్రాంతంలో మునిగిపోయి మృతి చెందారు.
పేద రైతుల పొలాల్లో జలసిరిని కురిపించే ఎన్టీఆర్ జలసిరి పథకం అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచి, మంచి దిగుబడులు సాధించేందుకు...
కడప జిల్లా వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ సురక్షితంగా బయటపడ్డారు.
దక్షిణాదిన నిర్మించబోయే రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. తొలుత హైదరాబాద్-చెన్నై కారిడార్లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది.
‘ఎవరి ఆదేశాలతో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు? ఎవరు టార్చర్ పెట్టమన్నారు? అసలు రఘురామపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు? వారేమైనా రాతపూర్వకంగా రాసిచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా..