• Home » AP News

AP News

AP Liquor Scam: వైట్‌ మనీగా 78 కోట్లు

AP Liquor Scam: వైట్‌ మనీగా 78 కోట్లు

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తీగ లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

AP CM Chandrababu: రైతు ఉత్పత్తులకు గ్లోబల్‌ బ్రాండ్‌

AP CM Chandrababu: రైతు ఉత్పత్తులకు గ్లోబల్‌ బ్రాండ్‌

రైతు ఉత్పత్తులు గ్లోబల్‌ బ్రాండ్‌లా ఉండాలి. అరకు కాఫీకి ఇవాళ ఆ బ్రాండ్‌ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి.

Education Department: పరీక్ష ఫీజుల్లోనూ బాదుడే

Education Department: పరీక్ష ఫీజుల్లోనూ బాదుడే

ప్రైవేట్‌ పాఠశాలలు ఏదో ఒక పేరు చెప్పి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజుల్లోనూ భారీ బాదుడుకు దిగాయి.

Union Minister Jual Oram: చదువుతో పాటు సంస్కృతీ అలవర్చుకోవాలి

Union Minister Jual Oram: చదువుతో పాటు సంస్కృతీ అలవర్చుకోవాలి

రిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్‌ ఓరమ్‌ సూచించారు.

Interactive Learning: తరగతి గదిలో క్లిక్కర్‌

Interactive Learning: తరగతి గదిలో క్లిక్కర్‌

పాఠశాల విద్యలో మరో వినూత్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్‌ ఆధారిత పునశ్చరణ అమలుకు నిర్ణయించింది.

AICC Spokesperson: త్వరలో విశాఖ ఉక్కుకు రాహుల్‌

AICC Spokesperson: త్వరలో విశాఖ ఉక్కుకు రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సునీల్‌ అహీరా వెల్లడించారు.

AP State Govt: రెండో దశ ఫిషింగ్‌ హార్బర్లకు నిధులు రద్దు చేయొద్దు

AP State Govt: రెండో దశ ఫిషింగ్‌ హార్బర్లకు నిధులు రద్దు చేయొద్దు

రెండో దశలో చేపట్టనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు ఇప్పటికే కేటాయించిన రూ.320 కోట్లను రద్దు చేయకుండా ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది.

Vishwasamudra Engineering: మూలపేట పోర్టు పూర్తికి మరింత గడువివ్వండి

Vishwasamudra Engineering: మూలపేట పోర్టు పూర్తికి మరింత గడువివ్వండి

తుఫాన్లు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మూలపేట (భావనపాడు) పోర్టును గడువులోగా...

Minister Kondapalli Srinivas: పారిశ్రామికవేత్తలకు సహకరిస్తాం

Minister Kondapalli Srinivas: పారిశ్రామికవేత్తలకు సహకరిస్తాం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పునరుద్ఘాటించారు.

Lavu Sri krishna Devarayalu: పొగాకు రైతులను కేంద్రం ఆదుకోవాలి

Lavu Sri krishna Devarayalu: పొగాకు రైతులను కేంద్రం ఆదుకోవాలి

రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి