Home » AP News
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తీగ లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రైతు ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లా ఉండాలి. అరకు కాఫీకి ఇవాళ ఆ బ్రాండ్ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి.
ప్రైవేట్ పాఠశాలలు ఏదో ఒక పేరు చెప్పి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల్లోనూ భారీ బాదుడుకు దిగాయి.
రిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ సూచించారు.
పాఠశాల విద్యలో మరో వినూత్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ ఆధారిత పునశ్చరణ అమలుకు నిర్ణయించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సునీల్ అహీరా వెల్లడించారు.
రెండో దశలో చేపట్టనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ఇప్పటికే కేటాయించిన రూ.320 కోట్లను రద్దు చేయకుండా ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది.
తుఫాన్లు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మూలపేట (భావనపాడు) పోర్టును గడువులోగా...
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు.