Home » AP News
వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని, సమాజంలోని అణగారిన వర్గాల హక్కు కోసం పోరాడారని గవర్నర్ అబ్దుల్ నజీర్ గుర్తుచేశారు.
దేశంలో వ్యవసాయాన్ని ఆధునికీకరించటంతోపాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహానీయుడు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు.
చెన్నైకి చెందిన సోనాబోట్ల అక్రమ చొరబాటును అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.
రానున్న గోదావరి పుష్కరాలకు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టుంగా చేసే క్రమంలో కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బగ్గా జగదీశ్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ కామెడీ పీస్గా మారారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అభివృద్ధి అంటే జగన్కు నవ్వులాటగా మారిందన్నారు.
తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని భద్రాద్రి రామయ్య భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా ఏపీలోని పోలవరం జిల్లా యటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు.
భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం 98.74 శాతం పూర్తయిందని, జూలై లేదా ఆగస్టులో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చెప్పారు.