Home » AP News
దేవుడి కోసం ఇచ్చిన సొమ్ము దేవుడికే చేరాలి! ఒక్కరూపాయి కూడా దారి మళ్లొద్దు! ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది.
డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్పైనా బహిరంగంగా సభ్య సమాజం తలదించుకునేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జడ శ్రవణ్కుమార్పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం..
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలపడి శనివారం తీవ్ర అల్పపీడనంగా మారింది.
దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు పర్యటన ఉండనుంది.
ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో..
‘‘నా కొడుకు బూడిదను ఇప్పించండి. కర్మకాండలు చేసుకుంటా. లేకపోతే నడిరోడ్డు మీద నిలబడి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటా’’ అని..
అది ఒక జాతీయ స్థాయి విద్యాసంస్థ.. అక్కడి ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ నియామకాల నుంచి.. నిధుల ఖర్చు వరకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా..
గిరిజన సంక్షేమ శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక డిగ్రీ కళాశాల అధ్యాపకుడిని ఐటీడీఏ ఏపీవోగా నియమించడం కలకలం రేపింది. శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ కాగా..
రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రధాన ఆటంకంగా ఉన్న భూమి సమస్య ఎట్టకేలకు పరిష్కారం కాబోతోంది. భూసమీకరణ ప్రక్రియ (పూలింగ్) ద్వారా ఇవ్వని భూములను ప్రభుత్వం..
విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ సీఐ ఎస్. శ్రీనివాస్ విశాఖపట్నం సిటీకి బదిలీ అయ్యారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇటీవల హైదరాబాద్కు..