Home » AP News
కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి...
‘నిజాయితీ, పారదర్శక విధానాలపైనే హెరిటేజ్ను నిర్మించాం. మా విధానాలు, నాణ్యత చూడండి. మా రైతులతో మేం ఎలా ఉంటున్నామో చూడండి.
విశాఖ సాగర తీరం బాంబు పేలుళ్లతో మోతెక్కింది..! వాయువేగంతో గగనతలంలో దూసుకెళ్లిన యుద్ధ విమానాలు రణభేరిని తలపించాయి...!
రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నందున వాటిలో యువతకు ఉపాధి కల్పనపై దృష్టిపెట్టాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులో సీఐడీ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి గురువారం నోటీసు జారీ చేశారు.
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 5వరకు రిమాండ్ పొడిగించింది.
వివేకా హత్య కేసులో ఏ-6గా ఉన్న గజ్జల ఉదయ్కుమార్రెడ్డిపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)కు ఎందుకంత ప్రేమని వివేకా కుమార్తె సునీతారెడ్డి ప్రశ్నించారు.