Home » AP News
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి.
ప్ర జా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి న ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఉల్లి రైతుల పంట పండింది. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటా ఉల్లికి కనీసం రూ.500 ధర కూడా లభించలేదు.
కర్నూలు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) పునర్వ్యవస్థీకరణకు కూటమి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది.
యాగంటి ఆలయాభివృద్ధిని ఓ మాజీ ప్రజా ప్రతినిధి అడ్డుకోవడం దుర్మార్గమని యాగంటి క్షేత్రం అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి అన్నారు.
నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ప్రారంభంలో మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా మారింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ గురించి మంత్రి నారా లోకేశ్ సరదాగా చమత్కరించారు.