• Home » AP News

AP News

కుట్రలు, బూతులు, హింస!

కుట్రలు, బూతులు, హింస!

‘గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్‌ చేసి మరీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వాన్ని, నాయకులను తిట్టిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఎత్తిపోతలకు మోక్షమెప్పుడో?

ఎత్తిపోతలకు మోక్షమెప్పుడో?

గాజులదిన్నె, గంజహళ్లి గ్రామాల రైతుల, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు నాయకులు, అధికారులు ముందడుగేశారు.

ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

నవోదయ విద్యాల యంలో సీటు కోసం కోచింగ్‌ సెంటర్‌లో చేరిన విద్యార్థి ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పరుగందుకోని సర్‌

పరుగందుకోని సర్‌

జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

రాజధానిపై తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు

రాజధానిపై తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు

ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

కొలను భారతీ...! ఏమిటీ దుస్థితి..

కొలను భారతీ...! ఏమిటీ దుస్థితి..

నల్లమల అభయారణ్యంలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి క్షేత్ర అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. క్షేత్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

 రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం

కారు టైరు పంచర్‌ కావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం చెందాడు.

దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేశ్ భేటీ..

దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేశ్ భేటీ..

సౌత్ కొరియాలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని, అడ్డగోలుగా తప్పులు చేస్తూ ఇప్పుడు కోర్టునే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..

ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి