Home » AP News
సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన అభివృద్ధి సాధించే బలమైన సామర్థ్యం రాష్ట్రానికి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా-సెషన్స్ జడ్జిస్థాయి కోర్టులు 12, సివిల్జడ్జి(సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి.
రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్, ఎరువుల కొరత లేదని, వాటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల తయారీలో ఉపయోగించే సాల్వెంట్ల (పెట్రోలియం ఉప ఉత్పత్తులు) ధరలను ట్రేడర్లు 300 నుంచి 500 శాతానికి పెంచేశారు.
టీవీలు, డిజిటల్, సోషల్ మీడియాలో తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా సర్క్యులేట్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో పాటు సంబంధిత కంటెంట్ను తొలగించేలా...
గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన హెచ్పీవీ వ్యాక్సిన్ రాష్ట్రంలో మరోసారి అందుబాటులోకి వచ్చింది. రెండో విడత పంపిణీలో భాగంగా...
తుంగభద్ర నదిలో ఇసుక లోడింగ్ టెండర్లకు రాజకీయ గ్రహణం వీడింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో ఓ వర్గం టెండర్ల నుంచి తప్పుకుంది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ విచారించి చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
గత సంవత్సరం ఉల్లి రైతులు ముందస్తు వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసి భారీగా నష్టపోయారని, ఈసారి అటువంటి నష్టాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి రైతు లకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో 22ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎ.సిరి తెలి పారు.