• Home » AP News

AP News

స్తంభించిన వైద్యసేవలు

స్తంభించిన వైద్యసేవలు

జూడాల సమ్మెతో ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు స్తంభించాయి. జూనియర్‌ డాక్టర్ల చేస్తున్న సమ్మె ప్రభావం పేద రోగులపై తీవ్రంగా పడింది.

వేరుశనగ క్వింటా రూ.9,200

వేరుశనగ క్వింటా రూ.9,200

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,200, మధ్యస్థం రూ.7,800, కనిష్ఠం రూ.3,481 పలికింది.

 ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య.. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్‌పై కేసు

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య.. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్‌పై కేసు

పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు.

 సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు

సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంతో కూటమి ఫుల్ జోష్.. వైసీపీలో టెన్షన్ స్టార్ట్!

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంతో కూటమి ఫుల్ జోష్.. వైసీపీలో టెన్షన్ స్టార్ట్!

భోగాపురం విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినా.. వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కడం ఆపడం లేదు. ఎయిర్‌ పోర్టుకు నీరు, దారి.. లేదంటూ విషయం లేకుండా.. విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి