Home » AP News
విశాఖ స్టీల్ప్లాంటు స్టీల్మెల్ట్షాప్ (ఎస్ఎంఎస్)-2 విభాగంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది.. విభాగంలోని ఎల్డీ-2 కన్వర్టర్-2లో స్లాగ్ను స్టాగ్పాట్లో డంప్ చేస్తుండగా..
రొయ్యలకు సోకుతున్న తెల్లపేగు (వైట్ గట్) కారణంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా...
రాష్ట్ర వ్యాప్తంగా రూ.808 కోట్లు ఖర్చు చేసి 684 పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రైతులను బలి చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ..
రాష్ట్రంలో నాసిరకం మందులు లేకుండా చేస్తామంటున్న ఔషధ నియంత్రణ(డ్రగ్ కంట్రోల్) విభాగం అధికారుల మాటలు నీటి మూటలవుతున్నాయి. ఔషధ నియంత్రణ పరిపాలనా(డ్రగ్ కంట్రోల్..
చిట్టి తల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులోని రాజీవ్కాలనీకి చెందిన విజయమ్మ రెండో కుమార్తె చంద్రికను అంతుచిక్కని వ్యాధి కబళిస్తోంది.
తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతిసారి మూడు రోజుల పాటు..
అది విజయనగరంలోని ఎన్సీఎస్ జంక్షన్ నుంచి పంచముఖేశ్వర ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గం. ఆదివారం ఆ రోడ్డులో ఎక్కడ చూసినా..
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ 402) జారీ చేసింది. దీంతో ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో..
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా...