• Home » AP News

AP News

రూ.1,364 కోట్లతో కవచ్‌, ఆధునిక సిగ్నలింగ్‌

రూ.1,364 కోట్లతో కవచ్‌, ఆధునిక సిగ్నలింగ్‌

రైల్వే భద్రతకు ఉద్దేశించిన ‘కవచ్‌’, ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ కోసం రూ.1,364.45 కోట్లు కేటాయిస్తున్నట్టు సోమవారం రైల్వే శాఖ తెలిపింది. రైళ్లు ఢీకొట్టకుండా నివారించేందుకు..

జల వనరుల సుస్థిరతపై నేడు వర్క్‌షాపు

జల వనరుల సుస్థిరతపై నేడు వర్క్‌షాపు

ఉపరితల, భూగర్భ జల వనరుల సుస్థిరతపై గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో నేడు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఎస్‌ఐఆర్‌డీ)లో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు.

తణుకులో 29 టీడీఆర్‌ బాండ్లు చెల్లుబాటు

తణుకులో 29 టీడీఆర్‌ బాండ్లు చెల్లుబాటు

తణుకు పట్టణంలో టీడీఆర్‌ బాండ్లను కొనుగోలు చేసిన 29 మంది దరఖాస్తుదారులకు కోర్టు ఆదేశాల మేరకు వాటిని వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది.

మూడు నెలల్లో ‘వార్డు’ల పెంపు ప్రక్రియ

మూడు నెలల్లో ‘వార్డు’ల పెంపు ప్రక్రియ

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

పిల్లలు తగ్గిపోతున్నారు!

పిల్లలు తగ్గిపోతున్నారు!

‘ఒక్కరు, ఇద్దరు కాదు... ముగ్గురు పిల్లలు ముద్దు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ‘పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌’ అవసరమని పదేపదే చెబుతున్నారు.

హైకోర్టు తీర్పుపై దుర్గగుడి అర్చకుల తర్జనభర్జన

హైకోర్టు తీర్పుపై దుర్గగుడి అర్చకుల తర్జనభర్జన

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదంటూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దుర్గగుడి అర్చకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

రూ.49.748 కోట్లతో దగదర్తి విమానాశ్రయానికి కనెక్టివిటీ పనులు

రూ.49.748 కోట్లతో దగదర్తి విమానాశ్రయానికి కనెక్టివిటీ పనులు

బ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న దగదర్తి విమానాశ్రయానికి సాంకేతిక, ఆర్థిక సన్నద్ధత నివేదిక(టీఈఎఫ్ఆర్‌)ను మెసర్స్‌ రైట్స్‌ ఇచ్చిన నేపథ్యంలో...

యూరియా కొరత లేకుండా చర్యలు

యూరియా కొరత లేకుండా చర్యలు

ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు.

తిరుమల నిత్యాన్నదాన పథకానికి 41 ఏళ్లు

తిరుమల నిత్యాన్నదాన పథకానికి 41 ఏళ్లు

తిరుమల నిత్యాన్నదాన పథకం 41 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకానికి సహకరిస్తున్న దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

కూటమిలో ఇబ్బంది పెడుతున్నారు!

కూటమిలో ఇబ్బంది పెడుతున్నారు!

పాలక కూటమిలో కొందరు తనను అంతర్గతంగా ఇబ్బంది పెడుతున్నారని.. ఇదే కొనసాగితే కొద్దిరోజులు చూసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి