Home » AP News
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని...
జగన్ డైరెక్షన్లోనే వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చె ప్పులు, బూట్లు వేసుకొని వెంకటేశ్వరస్వామి ఫొటోలను ప్లకార్డుల్లా ప్రదర్శిస్తూ అపహాస్యం చేశారని, మహాపచారానికి పాల్పడ్డారని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడమే కాదు.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసనమండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారు.
జనాభా లెక్కల సేకరణ-2027లో జిల్లా ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులైన కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వీవీఎల్ఎన్ శర్మ కోరారు.
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డివైఈవో) పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.
‘ఇంటర్ ప్రాక్టికల్స్లో అనేక అక్రమాలు జరిగాయి. దీనిపై విచారణ జరిపించాలి’అని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు.
ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుంది... ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
బీసీ సింహగర్జన పేరుతో ఈ నెల 22న బీసీవై పార్టీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది.
అమరావతిలో నిర్మించనున్న కేంద్ర గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.