Home » AP News
‘ప్రధాని మోదీ ఫిడేల్ చక్రవర్తి అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించినట్లుంది మోదీ తీరు.
బక్రీద్ పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 27 నుంచి 28వ తేదీకి మార్పు చేసింది.
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేయగా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది.
దక్షిణ కొరియాతో పారిశ్రామిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ చాంబర్స్ ప్రత్యేక చొరవ తీసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చెన్నై ప్రాంతీయ కార్యాలయ బృందం..
బ్రహ్మపుర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలులో విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు సోదాలు నిర్వహించి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ అన్న క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, ఆహార నాణ్యత నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రామాణిక విధానాలు(ఎస్ఓపీ) ఆమోదించింది.
రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర గృహ నిర్మాణ..
ఏపీఎయిమ్స్ 2.0 యాప్ ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేసే కార్యక్రమానికి కృష్ణా, కాకినాడ జిల్లాలు పైలట్ ప్రాజెక్టుగా ఎంకయ్యాయి.
పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక రవాణా వ్యవస్థల అభివృద్ధి లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రతినిధి బృందంతో రాష్ట్ర అధికారులు గురువారం సమావేశమయ్యారు.