• Home » AP News

AP News

కాలు తొక్కడంతోనే అయ్యన్న కోప్పడ్డారు!

కాలు తొక్కడంతోనే అయ్యన్న కోప్పడ్డారు!

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత నెల 31న మరిడి మహాలక్ష్మి జాతర నిర్వహించారు. ఈ జాతర సమయంలో డప్పు కళాకారుడి చెంపపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొడుతున్న...

సౌదీలో అమరావతి విజయోత్సవ సభ

సౌదీలో అమరావతి విజయోత్సవ సభ

ఆంధ్రాలోనే కాదు విదేశాల్లో కూడా తెలుగు ప్రజానీకం జయహో అమరావతి అంటూ నినదించింది.

కార్యకర్తలే.. ప్రచారకర్తలు!

కార్యకర్తలే.. ప్రచారకర్తలు!

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే సైనికులు వారేనని, కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

నెలాఖరు వరకు ఎండలే!

నెలాఖరు వరకు ఎండలే!

ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కాళీయమర్ధనుడిగా కోదండరామయ్య

కాళీయమర్ధనుడిగా కోదండరామయ్య

ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం స్వామివారు కాళీయమర్ధన అలంకారంలో భక్తలకు దర్శనమిచ్చారు.

ఔషధాలకు ‘పరీక్ష’!

ఔషధాలకు ‘పరీక్ష’!

రాష్ట్రంలో ఔషధ పరీక్షలు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు నిలిపే ఔషధాలు నకిలీవా.. ఒరిజినలా.. వాటిలోని రసాయనాల స్థాయి ఎంత? అని పరీక్షించే ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత కారణంగా పరీక్షలు సరైన విధంగా సాగడం లేదు.

ఉపాధి శ్రామికుడికి యాప్‌ షాక్‌!

ఉపాధి శ్రామికుడికి యాప్‌ షాక్‌!

ఉపాధి శ్రామికుడికి ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ షాకిచ్చింది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్)యాప్ మొరాయించడంతో గ్రామాల్లో శ్రామికులు పనులకు వెళ్లినా హాజరు(మస్టరు) నమోదు కావడంలేదు.

18న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు: ఏపీటీఎఫ్‌

18న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు: ఏపీటీఎఫ్‌

విద్యారంగ సమస్యలు, ఆర్థిక పరమైన డిమాండ్ల సాధన కోసం రెండో దశ పోరాటంలో భాగంగా ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని...

రెండోరోజూ ఇసుక, మట్టి తవ్వకాలపై విచారణ

రెండోరోజూ ఇసుక, మట్టి తవ్వకాలపై విచారణ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని వివిధ ఇసుక ర్యాంపుల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం రెండో రోజు కూడా మైన్స్‌ అధికారుల బృందం విచారణ కొనసాగించింది.

మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

వారి స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. సేహితులు ముగ్గురినీ రోడ్డు ప్రమాదం రూపం లో బలితీసుకుంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి