• Home » AP News

AP News

నిర్లక్ష్యపు ధోరణి సహించను.. కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్..

నిర్లక్ష్యపు ధోరణి సహించను.. కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్..

రాజధాని అమరావతి పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.

ఏఐ సమ్మిట్‌‌ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

ఏఐ సమ్మిట్‌‌ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు ఐటీ రంగం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనికి అనుగుణంగా మన మానవ వనరులకు తగిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతి రీజియన్‌లో ఏఐ సమ్మిట్‌‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.

పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు

పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలపై అడిషనల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు.

పేదల ఇళ్ల పేరిట..  వైసీపీ నేత తోపుదుర్తి మోసం!

పేదల ఇళ్ల పేరిట.. వైసీపీ నేత తోపుదుర్తి మోసం!

పేదలను నిలువునా ముంచిన ‘రాక్రీట్‌’ సంస్థకు ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ శివారులోని నున్న పోలీసుస్టేషన్‌లో సంస్థపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి..

దేశానికి ఫ్యూచర్‌ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్‌ సిటీ అమరావతి

‘విద్య, విజ్ఞానం, ఉద్యోగం లాంటి అంశాలకు అమరావతి నెర్వ్‌ సెంటర్‌గా మారుతుంది. దేశానికి ఒక ఫ్యూచర్‌ సిటీ అవసరం. అది అమరావతే. దేశానికి అమరావతి గర్వకారణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

మాయ మాటల జగన్‌.. పేలని మావి‘గన్‌’!

మాయ మాటల జగన్‌.. పేలని మావి‘గన్‌’!

‘మావిగన్‌ మాట అందరినోటా వినిపిస్తోంది’ అన్న జగన్‌ పత్రిక మాట నిజమే! కానీ... ఈ ఆలోచనను ప్రశంసిస్తూ కాదు! ఇదేమి వింత సలహా అంటూ ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. జగన్‌ నోట ‘మావిగన్‌’ అనే పేరు రావడమే ఆలస్యం!

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

కదన రంగానికి ‘తారాగిరి’ సై!

కదన రంగానికి ‘తారాగిరి’ సై!

భారత ‘రక్షణ’ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. స్టెల్త్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి (ఎఫ్‌41)’ శుక్రవారం జలప్రవేశం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి