Home » AP News
ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రతి అధికారి చురుగ్గా పని చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశిం చారు.
జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. గత నెలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలకు జమ చేసింది.
పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్ ఏపీ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ డిమాండ్ చేశారు.
పేద పిల్లలకు పెట్టే ఆహా రంలో అధికారులు అవినీతికి పాల్పడవద్దని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.
పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారులకు సత్వరమే న్యాయం చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశిం చారు.
ఇదేమి విచారణ?
మార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకెళ్లి నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 4,58,336 మంది ప్రవేశ పరీక్షలు రాయగా వారిలో 3,62,751 మంది అర్హత సాధించారు.
రాష్ట్రంలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్ తిరుమలశెట్టి కోరారు.
ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ ఫుల్ అయి ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపిస్తుంటే.. మరోవైపు కొన్ని పాఠశాలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి.