• Home » AP News

AP News

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

రోడ్డు ప్రమాదాలను నియంత్రించి.. ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లు (ఏటీఎస్‌) అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి.

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

నాల్గవ బ్యాచ్‌లో 19 మంది సివిల్‌ జడ్జిలు (జూనియర్‌ డివిజన్‌) ఏడాది పాటు ప్రాథమిక కోర్సును పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఏపీ జ్యూడీషియల్‌...

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

శ్రీశైలం జలాశయంలో వారం క్రితం వరకు రెండు పోటీపడి విద్యుదుత్పత్తి చేయడంతో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాలు...

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘నిన్నటి వరకు ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తే.. నేడు ఏఐ యుగం మొదలైంది. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

యుద్ధం ప్రభావంతో నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని క్రెడాయ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ దాసరి రాంబాబు వెల్లడించారు.

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

సామాజిక, ఆర్థిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారత ద్వారా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కల్పించడానికి ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించిందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళపై జరిగిన అమానుష ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

‘ఉగ్ర సంస్థలు, వాటి సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. జిహాదీ విధివిధానాలను అకళింపు చేసుకుంటున్నాం. మేం ఇంకా చాటింగ్‌ దశలోనే ఉన్నాం...’

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

‘నేటి తరంపిల్లలు చాలా సున్నితంగా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్‌లో ఫెయిలైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయని అధైర్యపడకూడదు.

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

గత జగన్‌ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అంతులేని దోపిడీకి పాల్పడ్డారు. నాటి హౌసింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అక్రమాలకు వంతపాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి