• Home » AP News

AP News

Job Fraud Scam: ఉద్యోగాల పేరుతో బురిడీ

Job Fraud Scam: ఉద్యోగాల పేరుతో బురిడీ

మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం.. అంటూ నిరుద్యోగ యువతకు వల విసిరారు. ట్రాప్‌లో పడిన వారి పేరు మీదే బ్యాంకు ఖాతాలు తెరిచి..

Anantapur: వైసీపీ నాయకుడి రాసలీలలు

Anantapur: వైసీపీ నాయకుడి రాసలీలలు

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ వివాహితతో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున...

Navodaya Schools: ఏపీ నవోదయల్లో 42 శాతం పోస్టులు ఖాళీ

Navodaya Schools: ఏపీ నవోదయల్లో 42 శాతం పోస్టులు ఖాళీ

ఏపీలోని 15 నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులకు గాను 171 పోస్టులు(42శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్‌ చౌదరి సమాధానం ఇచ్చారు.

Drug Mafia: గంజాయి డాన్‌ కామాక్షి ఇంట్లో కత్తి

Drug Mafia: గంజాయి డాన్‌ కామాక్షి ఇంట్లో కత్తి

గంజాయి డాన్‌ అరవ కామాక్షి ఇంట్లో మారణాయుఽధం బయటపడింది. పాత ఫ్రిజ్‌లో పొడవాటి కత్తి కనిపించింది.

School Education Department: పాఠశాలల్లోకి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు

School Education Department: పాఠశాలల్లోకి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు

ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల’ విధానాన్ని తీసుకొచ్చింది.

SIT Arrest: మద్యం స్కాంలో ముంబై బులియన్‌ వ్యాపారి అరెస్టు

SIT Arrest: మద్యం స్కాంలో ముంబై బులియన్‌ వ్యాపారి అరెస్టు

జగన్‌ హయాంలో జరిగిన రూ.మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబై బులియన్‌ వ్యాపారి రోణక్‌కుమార్‌ జస్‌రాజ్‌ను ’సిట్‌’ అధికారులు అరెస్టు చేశారు.

CID Submits: హైకోర్టుకు పరకామణి నివేదిక

CID Submits: హైకోర్టుకు పరకామణి నివేదిక

తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తు చేసి, నివేదికను సీఐడీ మంగళవారం సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు ముందు ఉంచింది.

Minister Lokesh: పెట్టుబడులే లక్ష్యంగా..

Minister Lokesh: పెట్టుబడులే లక్ష్యంగా..

రాష్ట్రానికి గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో కొత్త ఉత్సాహంతో.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు.

Visakhapatnam: కాగ్నిజెంట్‌ వచ్చేస్తోంది

Visakhapatnam: కాగ్నిజెంట్‌ వచ్చేస్తోంది

విశాఖపట్నం వైపు ఐటీ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ కార్యకలాపాల ప్రారంభానికి తేదీ ఖరారైంది. ఈనెల 12న విశాఖ ఐటీ పార్కు హిల్‌ నంబరు 2పై తాత్కాలిక సెంటర్‌ ప్రారంభించనుంది.

Land Pooling: రెండో విడతకు సై

Land Pooling: రెండో విడతకు సై

అమరావతి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి