• Home » AP News

AP News

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు హనుమకొండ రజిని కుమారి, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి పోరాడారు: పల్లా శ్రీనివాసరావు

ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి పోరాడారు: పల్లా శ్రీనివాసరావు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని గురువారం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారానికి బలపడి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది.

మొన్న విశాఖ.. నిన్న మావిగన్‌.. నేడు విజయవాడ..

మొన్న విశాఖ.. నిన్న మావిగన్‌.. నేడు విజయవాడ..

మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి గతంలో ఎన్నడూ తనకు తలెత్తలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘జగన్‌ సీఎం అయ్యాక మూడు రాజధానులన్నారు.

రూ.600 కోట్ల భూమికి స్కెచ్చేశారు !

రూ.600 కోట్ల భూమికి స్కెచ్చేశారు !

ఇదో భూస్కామ్‌! తెరవెనుక సూత్రధారి... విశాఖ నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి! పాత్రధారులు... కొందరు రెవెన్యూ, మరికొందరు సర్వే అధికారులు! భూమి 30 ఎకరాలు...

గొడ్డలి పార్టీ అధినేతకు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు: మంత్రి నిమ్మల

గొడ్డలి పార్టీ అధినేతకు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు: మంత్రి నిమ్మల

అమరావతి రాజధానిపై విషయం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు రాజకీయాలలో ఉండే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

సీమకు నవ శకం

సీమకు నవ శకం

రాయలసీమకు నవశకం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ రాకతో ఏపీ ఉక్కు రాష్ట్రంగా అవతరించనున్నదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి