Home » AP News
చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చి, దానిని నెయ్యి అని ప్రచారం చేస్తున్నవారి గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదని హోం మంత్రి అనిత అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీరామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
జనసేన సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఒక దొంగ అపహరించుకు వచ్చిన వెండి, బంగారపు వస్తువులు ఒక వైసీపీ సర్పంచ్ ఇంట్లో లభ్యమయ్యాయి.
గ్రామాల్లో ఉపాధి కూలీల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.
జిల్లాకు నిధు లిస్తూ బడ్జెట్ సవరించాలని ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్ట డించాలని సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి అన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆది దంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు.
మామిడిలో పూత రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బనగానపల్లె జిల్లా ఉద్యానవన అధికారి నాగరాజు రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఎన్టీఆర్ కేవీకే స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించనున్న జాబ్మేళాను వినియోగించుకోవాలని ఆ సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్రెడ్డి పేర్కొ న్నారు.