Home » AP News
పదో తరగతి హిందీ, ఇంగ్లిష్ పరీక్షల్లో పొరపాటుగా వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులకు వరుసగా 2, 4 చొప్పున మార్కులు కలపాలని ఎస్ఎ్ససీ బోర్డు నిర్ణయించింది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. పడమర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంతంతో పాటు...
భద్రాచలం సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థానాల తరహాలో ఒమాన్లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
వేసవి తాపం తీర్చుకునేందుకు గోదావరిలో స్నానానికి దిగిన నలుగురిలో ప్రమాదవశాత్తు ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
నెదర్లాండ్స్లో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుంది. దాదాపు రూ.250 కోట్లతో నిర్మించే ఈ ఆలయానికి టీటీడీ సహకారమివ్వనుంది.
వేరొకరి ఆటో సీటు కవర్ను కోసి చింపాడనే కోపంతో తండ్రి.. తన కొడుక్కి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కాకినాడ జిల్లా...
గుండెకు బైపాస్ ఆపరేషన్ చేసే సమయంలో రోగికి జనరల్ ఎనస్తీషియా ఇస్తారు. దీని వల్ల రోగికి స్పృహ ఉండదు. ఆపరేషన్ ఎప్పుడు చేసింది, ఎప్పుడు ముగిసింది..
సాగర్నగర్ను మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని సాగర్నగర్లో నిర్వహించిన...
రోడ్డు ప్రమాదాలను నియంత్రించి.. ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి.