• Home » AP News

AP News

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నారు.

రాజకీయ యుద్ధాలకు కోర్టులా?

రాజకీయ యుద్ధాలకు కోర్టులా?

రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్‌, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని..

ఎల్లెల్సీకి ‘ఇసుక గోడ’..!

ఎల్లెల్సీకి ‘ఇసుక గోడ’..!

ఎల్లెల్సీకి ‘ఇసుక గోడ’..!

అత్యవసర సేవలకు ఇబ్బందులు కలిగించొద్దు

అత్యవసర సేవలకు ఇబ్బందులు కలిగించొద్దు

జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు ఆదేశించారు.

వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

స్వాతంత్య్ర సమర వీరుల త్యాగ ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పరామర్శనా.. బల ప్రదర్శనా..?

పరామర్శనా.. బల ప్రదర్శనా..?

దళిత మహిళ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చావా? లేక బలప్రదర్శనకు వచ్చావా? అంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

80వ స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పోలీస్‌ కవాతు రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిశీలించారు.

హోరెత్తిన దేశభక్తి నినాదాలు

హోరెత్తిన దేశభక్తి నినాదాలు

80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నంద్యాల పట్టణంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఎన్నికల హామీలేమయ్యాయి?

ఎన్నికల హామీలేమయ్యాయి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు.

వైసీపీ నేతల అరాచకం.. మాజీ ఎమ్మెల్యే కాటసాని సహా పలువురిపై కేసులు నమోదు..

వైసీపీ నేతల అరాచకం.. మాజీ ఎమ్మెల్యే కాటసాని సహా పలువురిపై కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి