Home » AP News
దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్రామ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ అన్నారు.
నీటి సంరక్షణ- జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో నీటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.
‘మావిగన్ కాదు.. ఏ గన్ వచ్చినా అమరావతిని కదిలించలేరు. జగన్కు స్ర్కిప్ట్ ఎవరిచ్చారో తెలియ దు కానీ ఇది రాజకీయంగా ఆయనకు పెద్దనష్టం..
‘పార్లమెంటులో ఎన్నో కీలక అంశాలపై రాని ఏకాభిప్రాయం.. అమరావతికి వచ్చిం ది. కానీ వైసీపీ మాత్రం వ్యతిరేకించింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
‘రాబోవు రోజుల్లో రాయలసీమలో హార్టీకల్చర్ హాబ్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇది భవిష్యత్లో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బలమైన అభివృద్ధికి దారి తీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్గా మారుతుంది’
రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చే వారికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని...
తమ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ‘మావిగన్’ను ప్రతిపాదించడంలో తప్పేముందని వైసీపీ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశా ఖలో శనివారం మాట్లాడారు.
నిర్మాణం జరుగుతున్న రాజధాని అమరావతి, మాజీ సీఎం జగన్ చెప్పిన మావిగన్లో ఏది మంచిదో ప్రజలు నిర్ణయించుకోవాలని వైసీపీ రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి...
సముద్రంలో చేపల వేట ఏపీ, తమిళనాడు మత్స్యకారుల మధ్య వివాదాలకు దారితీస్తోంది. ఈ వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల మరింత ఎక్కువయ్యాయి.
శాసనసభ ఉపసభాపతి, నాటి నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, రిటైర్డ్ ఏఎస్పీ విజయ్పాల్ శనివారం దర్యాప్తు అధికారి దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.