Home » AP News
ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎక్కడైనా నదీ పరీవాహక ప్రాంతంలో ఆకస్మికంగా క్లౌడ్ బరస్ట్ అయితే..
‘‘ప్రజల విషయంలో నేను సౌమ్యుడినే. సంఘ విద్రోహ శక్తుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా బాలారిష్టాలు తప్పడం లేదు.
కేంద్రంలో బీజేపీ నాయకులు అయోధ్య రాముడిని అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మెహన్ అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక దశ అని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో), నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
ప్రజల రక్షణకు పటిష్ట భద్రత పోలీసు శాఖ కల్పిస్తుందని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
జిల్లా, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.