• Home » AP News

AP News

‘బీసీ సింహగర్జన ’పై ముగిసిన వాదనలు

‘బీసీ సింహగర్జన ’పై ముగిసిన వాదనలు

బీసీ సింహగర్జన బహిరంగ సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో...

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

72 వైద్యుల పోస్టులకు 2430 దరఖాస్తులు

72 వైద్యుల పోస్టులకు 2430 దరఖాస్తులు

ఆయుష్‌ శాఖలో వైద్యుల పోస్టుల భర్తీ త్వరలో జరగనుందని, ఆయుర్వేద, యునాని, హోమియో కేటగిరిలో కాంట్రాక్టు పద్ధతిన 72 పోస్టుల భర్తీకి సిద్ధం...

సమస్యలపై దశలవారీ పోరాటం: ఏపీటీఎఫ్‌

సమస్యలపై దశలవారీ పోరాటం: ఏపీటీఎఫ్‌

ఆర్థిక, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏపీటీఎఫ్‌ నిర్ణయించింది.

మధ్యాహ్న భోజన పథకంపై ఐఐసీతో ఒప్పందం

మధ్యాహ్న భోజన పథకంపై ఐఐసీతో ఒప్పందం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ కార్ప్స్‌(ఐఐసీ)తో..

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతిలో అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు గురువారం నోటిఫికేషన్‌ జారీచేశారు.

డీవైఈవోల ఎంపికకు బ్రేక్‌?

డీవైఈవోల ఎంపికకు బ్రేక్‌?

ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ పోస్టుల ఫలితాలకు బ్రేక్‌ పడే అవకాశం కనిపిస్తోంది.

తప్పులన్నీ బాబువే

తప్పులన్నీ బాబువే

తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు తప్పు చేసినట్లుగా నాలుగు వేళ్లు చూపిస్తుంటే.. ఒక్క వేలిని తనవైపు చూపిస్తే ఎలా అని జగన్‌ ప్రశ్నించారు. అందుకే దేవుడు చంద్రబాబుకు...

హెరిటేజ్‌పై అసత్య ప్రచారం ఆపండి!

హెరిటేజ్‌పై అసత్య ప్రచారం ఆపండి!

జగన్‌ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థపై అసత్య, దురుద్దేశపూరితమైన కథనాలను ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రానికి వైసీపీ హానికరం!

రాష్ట్రానికి వైసీపీ హానికరం!

‘వైసీపీ ఎప్పటికీ రాకూడదు.. కూటమే మరోసారి.. (వైసీపీ నెవర్‌ ఎగైన్‌.. కూటమి వన్స్‌ ఎగైన్‌)’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో నినదించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి