Home » AP News
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.
చాక్లెట్ తీపి వెనుక అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కొవ్వు పదార్థాలు దాగి ఉంటాయని వైద్యులు తరచూ హెచ్చరిస్తుంటారు.
స్వాతంత్య్రం కోసం పని చేసిన మహనీయుల త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకమని, త్యాగధనుల పోరాటాలతోనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
అగస్త్య సౌర పరిశ్రమ ఏర్పాటుతో ఓర్వకల్లు ప్రాంతానికి కొత్త కళ సంతరించుకుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.
పేదలు సన్నబియ్యం విక్రయ కేంద్రాలను అందించామని, సద్వినియోగించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
శ్రీశైల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ప్రభుత్వ సెలవు రోజులు కలిసిరావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కుటంబ సమేతంగా ఒక్కసారిగా రావడంతో క్షేత్ర పుర వీధులు కిటకిటలాడాయి
నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ కే.శ్రీనివాస్ ఉత్తమ సేవలందించినందుకు గానూ ఇండియన్ పోలీస్ మెడల్నుసీఎం చేతుల మీదుగా శనివారం అందుకున్నారు.