• Home » AP News

AP News

AP Secretariat Employees Elections: ఏపీలో ఎన్నికల హడావుడి.. షెడ్యూల్ విడుదల

AP Secretariat Employees Elections: ఏపీలో ఎన్నికల హడావుడి.. షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.

CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ISRO Meteorology: దిశ మార్చుకున్న వాయుగుండం..

ISRO Meteorology: దిశ మార్చుకున్న వాయుగుండం..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దిశ మార్చుకుంది. చెన్నైకి అతి సమీపంలో ఉన్న వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తరంగా పయనించేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో...

AP CM Chandrababu: విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం..

AP CM Chandrababu: విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం..

గత వైసీపీ పాలకులు విద్యుత్‌ వ్యవస్థను ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

AP Govt: స్క్రబ్‌ టైఫస్‌పై అవగాహన కల్పించండి

AP Govt: స్క్రబ్‌ టైఫస్‌పై అవగాహన కల్పించండి

రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu: ఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్‌ ఆర్టీజీఎస్‌

CM Chandrababu: ఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్‌ ఆర్టీజీఎస్‌

ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్‌గా ఆర్టీజీఎస్‌ వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

AP CM Chandrababu: ఆర్థిక కారిడార్‌ అమరావతి

AP CM Chandrababu: ఆర్థిక కారిడార్‌ అమరావతి

రాజధాని అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

CPM member John Brittas: పన్నుల వసూళ్లకు సమానంగా ఏపీకి పంపిణీ

CPM member John Brittas: పన్నుల వసూళ్లకు సమానంగా ఏపీకి పంపిణీ

దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో రాష్ట్రాల వారీగా సేకరించిన ప్రత్యక్ష పన్నులు, స్థూల జీఎస్‌టీ వసూళ్ల మొత్తం రూ.111.75 లక్షల కోట్లు కాగా..

AP Govt: నేటి నుంచి గిరిజన విద్యార్థుల సాంస్కృతిక సంబరం

AP Govt: నేటి నుంచి గిరిజన విద్యార్థుల సాంస్కృతిక సంబరం

జాతీయ స్థాయి గిరిజన విద్యార్థుల వేడుక ఉద్భవ్‌-2025కు రాష్ట్ర రాజధాని అమరావతి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌....

Bapatla: గ్రానైట్‌ సమస్యకు పరిష్కారం

Bapatla: గ్రానైట్‌ సమస్యకు పరిష్కారం

మైనింగ్‌ సీనరేజీ చెల్లింపులపై గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానులు, కార్మికులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి