Home » AP News
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడింది. గోశాల సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో..
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే మున్సిపాల్టీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
రానున్న గోదావరి పుష్కరాలకు రూ.580 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో గతేడాది గంజాయి రవాణా, విక్రయించిన కేసుకు సంబంధించి భార్యాభర్తల ఆస్తులను జప్తు చేయాలని..
అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన చిన్నారిని అంతుచిక్కని వ్యాధి కబళిస్తోందంటూ శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘చిట్టి తల్లిని కాపాడరూ’ శీర్షికతో కథనం..
నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ల ద్వారా రాష్ట్రంలో భారీగా కుల, మత ఘర్షణలు జరిపే కుట్ర జరుగుతోందని జనసేన సీనియర్ నేత, మంత్రి కందుల దుర్గేశ్ అనుమానం వ్యక్తం చేశారు.
ప్రజా జీవితానికి ఆటంకాలు లేకుండా పట్టణాల్లో వీధి వ్యాపారాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వీధి వ్యాపారాలు ఏ జోన్లలో చేయవచ్చు, ఏ జోన్లలో..
మరణం అంచుకు చేరినవారిని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూస్తే జాలి కలుగుతుంది. స్తోమత ఉంటే జేబులోంచి తీసి వారి కోసం ఖర్చు పెట్టాలని కూడా అనిపిస్తుంది.
అదే నాయకుడు... అదే ఎండాడ... అక్కడే మరో భూమికి స్కెచ్! ఈసారి రెండెకరాలు! విలువ రూ.20 కోట్లు! భూములు బంగారంగా మారిన విశాఖలో..
ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎక్కడైనా నదీ పరీవాహక ప్రాంతంలో ఆకస్మికంగా క్లౌడ్ బరస్ట్ అయితే..