Home » AP News
‘ఎవరి ఆదేశాలతో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు? ఎవరు టార్చర్ పెట్టమన్నారు? అసలు రఘురామపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు? వారేమైనా రాతపూర్వకంగా రాసిచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా..
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల లీకేజీ అంశంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ ఈ-మెయిల్ను హ్యాక్ చేసి, కంటెంట్ దొంగిలించారని వీజీఎస్ పబ్లిషర్స్ వాదిస్తుండగా..
ఉగ్రవాద సంస్థలకు, వాటి సాహిత్యానికి ప్రచారం కల్పిస్తున్న బెనెక్స్ కామ్ గ్రూపు నిర్వహణ వెనుక అఫ్ఘానిస్థాన్కు చెందిన అల్ హకీమ్ షుకూర్ ఉన్నట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పశ్చిమ పల్లెసీమల దాహం తీర్చే జలజీవనాడి. గేట్ల మరమ్మతుల దృష్ట్యా జనవరి 16న ఎల్లెల్సీకి నీటి విడుదల ఆపేశారు.
బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ వరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ప్రదీ్పకుమార్ తెలిపారు.
వేద పండితుల మంత్రో చ్ఛారణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్స వం నిర్వహించారు.
దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్రామ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ అన్నారు.
నీటి సంరక్షణ- జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో నీటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.