• Home » AP Liquor

AP Liquor

AP Liquor Case: ముగిసిన సోదాలు.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

AP Liquor Case: ముగిసిన సోదాలు.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు చేపట్టింది.

Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Liquor Scam Accused Dileep Petition: లిక్కర్‌ స్కాం.. పైలా దిలీప్‌ షాకింగ్ పిటిషన్‌

Liquor Scam Accused Dileep Petition: లిక్కర్‌ స్కాం.. పైలా దిలీప్‌ షాకింగ్ పిటిషన్‌

మా అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారంటూ లిక్కర్‌ స్కాం కేసు నిందితుడు ఏ30 పైలా దిలీప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. లిక్కర్‌ స్కాం కేసు డబ్బులతో నిర్మించినట్లు ఒప్పుకోవాలని..

AP Liquor Scam Key Update: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం

AP Liquor Scam Key Update: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్‌కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.

Raj Kasireddy:  సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ నాకు తెలియదు

Raj Kasireddy: సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ నాకు తెలియదు

కస్టోడియల్ విచారణ అని సిట్ తనన్ను అరెస్టు చేసిందని రాజ్‌ కసిరెడ్డి వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్‌ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని వివరించారు.

Minister DBV Swamy VS YSRCP: లిక్కర్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టం.. జగన్ అండ్ కోకు మంత్రి డీబీవీ స్వామి స్ట్రాంగ్ వార్నింగ్

Minister DBV Swamy VS YSRCP: లిక్కర్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టం.. జగన్ అండ్ కోకు మంత్రి డీబీవీ స్వామి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తిరుమలలోమత విశ్వాసాల గౌరవించి సంతకం పెట్టమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదని నిలదీశారు. టీటీడీపైన బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.

AP Liquor Scam SIT investigation ON Narayana Swamy: మద్యం పాలసీపై సిట్ ప్రశ్నల వర్షం... కానీ నోరు మెదపని నారాయణ స్వామి

AP Liquor Scam SIT investigation ON Narayana Swamy: మద్యం పాలసీపై సిట్ ప్రశ్నల వర్షం... కానీ నోరు మెదపని నారాయణ స్వామి

వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.

AP New Bar Policy: గుడ్ న్యూస్.. ఏపీలో నూతన బార్ పాలసీ.. కొత్త మార్గదర్శకాలివే..

AP New Bar Policy: గుడ్ న్యూస్.. ఏపీలో నూతన బార్ పాలసీ.. కొత్త మార్గదర్శకాలివే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీ నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 840 బార్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని.. పది శాతం కల్లు గీత కులస్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కొత్త వారూ ఈ బిజినెస్‌లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని వివరించారు.

YSRCP MP Mithun Reddy: మరోసారి కోర్టుకు మిథున్‌రెడ్డి.. ఎందుకంటే..

YSRCP MP Mithun Reddy: మరోసారి కోర్టుకు మిథున్‌రెడ్డి.. ఎందుకంటే..

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్‌ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో మిథున్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో జగన్‌కు బిగ్ షాక్

BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో జగన్‌కు బిగ్ షాక్

మరి కొద్దిసేపట్లో.. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయనోంది సిట్. 200 పేజీలతో రెండవ ఛార్జ్ షీట్‌ను రెడీ చేసినట్లు సిట్ అధికారులు తెలుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి