• Home » AP Govt

AP Govt

రెండు నెలలుగా వేతనాల్లేవ్‌

రెండు నెలలుగా వేతనాల్లేవ్‌

అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదిత్యాలయంలో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో తమకు ఆకలి బాధలు తప్పడం లేదని దినసరి వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాసంతృప్తిలో ముందంజ

ప్రజాసంతృప్తిలో ముందంజ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా సత్తా చాటుతోంది. గురువారం మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతికి సంబంధించిన సానుకూల గణాంకాలు వెల్లడయ్యాయి.

‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి చేయండి

‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి చేయండి

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను వినియోగించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం జరిగిన ఏడో విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తొలుత వివరించారు.

సిక్కోలు ప్రగతికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలు

సిక్కోలు ప్రగతికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్‌లో జిల్లా ఇంకా చాలా వెనుకబడే ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమీక్షలో జిల్లా ప్రగతికి సంబంధించిన వాస్తవ చిత్రపటం ఆవిష్కృతమైంది.

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది.

ఐ అండ్ పీఆర్ శాఖపై సీఎం ఆగ్రహం

ఐ అండ్ పీఆర్ శాఖపై సీఎం ఆగ్రహం

ఐ అండ్ పీఆర్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ కేవలం ప్రభుత్వానికి ఓ ఆభరణంలా తయారైందని సీరియస్ అయ్యారు.

 పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని పేర్కొన్నారు.

ఏపీ అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టాం: సీఎం చంద్రబాబు

ఏపీ అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టాం: సీఎం చంద్రబాబు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకువచ్చామని పేర్కొన్నారు.

జీఎస్డీపీ గ్రోత్‌పై ఫోకస్.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చలు

జీఎస్డీపీ గ్రోత్‌పై ఫోకస్.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి