• Home » AP Govt

AP Govt

ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్

ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్

ఏపీలో ఆహార కల్తీ నివారణ చర్యలపై ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ విషయంపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.

రైతన్నల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి టీజీ భరత్

రైతన్నల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి టీజీ భరత్

అచ్యుతాపురం సెజ్‌కు ఐదువేల ఎకరాలు సేకరించారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రస్తావించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ధర ప్రకారం రైతన్నలు పరిహారం అడుగుతున్నారని తెలిపారు.

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ బిల్లు-2026ని శాసన మండలి ఆమోదించింది.

మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్

మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించింది. 9552300009 నెంబ‌ర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్‌ టికెట్‌ను సులభంగా పొందవచ్చు.

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలును విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ప్రభుత్వానికి తలనొప్పిగా టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం

ప్రభుత్వానికి తలనొప్పిగా టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం

తణుకు పురపాలక సంఘం జారీ చేసిన టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కొనుగోలు దారులకు ఊరటనిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మీమాంసలో పడేసింది.

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ

తిరుమల ప్రసాదం కల్తీపై శాసనమండలిలో 20 పేజీల సమగ్ర ప్రకటనను సర్కార్ సభ్యులందరికీ పంపిణీ చేసింది. ప్రకటనలో కల్తీపై వివరాలను స్పష్టంగా వెల్లడించింది.

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.

నా ఆస్తులపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

నా ఆస్తులపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు మినహా.. రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి