• Home » AP Govt

AP Govt

Minister Narayana: నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..

Minister Narayana: నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు వేయాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశమని.. ఆయన ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు..

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..

MP Kesineni Sivanath:  కిడ్నీ బాధితుల సంక్షేమానికి అండగా కేశినేని ఫౌండేషన్ ముందడుగు..

MP Kesineni Sivanath: కిడ్నీ బాధితుల సంక్షేమానికి అండగా కేశినేని ఫౌండేషన్ ముందడుగు..

పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు..

Sankranti Bus Charges: ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం.. అధిక చార్జీలు వసూలు చేస్తే..

Sankranti Bus Charges: ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం.. అధిక చార్జీలు వసూలు చేస్తే..

సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు దోపిడీకి తెరలేపాయి. టికెట్ ధరలు సాధారణ రోజుల్లో నామమాత్రంగా ఉంటే.. పండుగ సీజన్‌లో మాత్రం మూడింతలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

MP Kesineni Shivnath: ఆ ప్రాజెక్ట్‌ను.. జగన్ హయాంలోనే  అటకెక్కించారు..

MP Kesineni Shivnath: ఆ ప్రాజెక్ట్‌ను.. జగన్ హయాంలోనే అటకెక్కించారు..

చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్‌‌‌దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Satya Kumar: ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..

Satya Kumar: ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12శాతం పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చేయగలిగామని పేర్కొన్నారు..

CM Chandrababu: పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

CM Chandrababu: పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు  పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా.. వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు.

Infant Trafficking Case: శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు

Infant Trafficking Case: శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు

శిశువుల విక్రయం కేసులో పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా అనుకున్నారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్‌బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత.. కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్‌ను పట్టుకున్నారు..

Tirumala  Temple: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..

Tirumala Temple: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి