• Home » AP Govt

AP Govt

మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం

మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. మహానాడు నిర్వహణకు పలుచోట్ల స్థలాలను చూశామని పేర్కొన్నారు.

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

ఏపీ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించతలపెట్టిన ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలన అనుమతులు లభించాయి.

మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు

మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు

ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరు చాలా బాగుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ ఏడాది పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చారని కొనియాడారు.

ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదు: మంత్రి గొట్టిపాటి

ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదు: మంత్రి గొట్టిపాటి

వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంట్ సమస్యలు తలెత్తిన్నా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.

‘జలహారతి’ అమలులో ముందుండాలి

‘జలహారతి’ అమలులో ముందుండాలి

జలహారతి కార్యక్రమం అమలులో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

‘ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారికి సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

హోటళ్లపై బండ

హోటళ్లపై బండ

కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.

వరాల జల్లు

వరాల జల్లు

నవ్యాంధ్ర నిర్మాత, సీఎం చంద్రబాబు రాకతో వీరంకిలాకు పులకరించింది. ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన అధినేతకు ప్రణమిల్లింది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి మమేకం అయ్యారు. వారి కష్టాలు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపించారు. బందరు పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. జల్‌జీవన్‌ మిషన్‌ అమలు, ఇండసీ్ట్రయల్‌ హబ్‌ ఏర్పాటు, కరకట్ట బలోపేతంపై మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు.

కల్తీ నెయ్యి దందాలో అధికారుల పాత్రపై దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్

కల్తీ నెయ్యి దందాలో అధికారుల పాత్రపై దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రిటైర్డ్ సీఎస్ దినేస్ కుమార్ ఏకసభ్య కమిషన్ దోషిగా నిర్ధారించింది. అనిల్ కుమార్ సహా అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమిషన్ నివేదిక ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి