• Home » AP Govt

AP Govt

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు

నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోందని.. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారతీయులు, అందులోనూ తెలుగువారు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారని పేర్కొన్నారు.

ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

ఏపీలో ఆర్ఎంజడ్ గ్రూప్ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో దావోస్‌లో ఆర్ఎంజడ్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు దావోస్‌లో ఆర్ఎంజడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేశ్ జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి..

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానమని సీఎం పేర్కొన్నారు..

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ఫైర్..

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ఫైర్..

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది..

గ్రేట్ గ్రీన్ వాల్‌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌పై డిప్యూటీ సీఎం ఆదేశాలివే..

గ్రేట్ గ్రీన్ వాల్‌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌పై డిప్యూటీ సీఎం ఆదేశాలివే..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతి, అమలు వివరాలపై ప్రధానంగా చర్చించారు.

మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత

మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత

కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. మహిళా కానిస్టేబుల్ జయశాంతి దానిని క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

AP Government: నేతన్నలకు మరో గుడ్‌ న్యూస్‌.. రూ.1.67 కోట్లు విడుదల..

AP Government: నేతన్నలకు మరో గుడ్‌ న్యూస్‌.. రూ.1.67 కోట్లు విడుదల..

ఏపీలో నేతన్నలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నేతన్నలకు సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసింది..

Minister Farooq:  వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

Minister Farooq: వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

CM Chandrababu: ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్‌ కల్పించే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్‌ కల్పించే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్‌ కల్పించే బాధ్యత తనదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్‌ హైడ్రోజన్‌కు ఏపీ చిరునామాగా మారిందని పేర్కొన్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో సోమవారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి