• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

ఉగాదికి జాబ్ క్యాలెండర్.. జాబితాలోనే డీఎస్సీ పోస్టులు!

ఉగాదికి జాబ్ క్యాలెండర్.. జాబితాలోనే డీఎస్సీ పోస్టులు!

ఏపీ శాసనసభలో నేడు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, విద్యాసంస్థల బలోపేతంపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చింది.

కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..!?

కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..!?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యత విషయంలో జగన్ హయాంలో అనుసరించిన విధానాలు, టెండర్లలో జరిగిన అవకతవకలు, నాణ్యత లేని నెయ్యి సరఫరా వంటి అంశాలను సాక్ష్యాధారాలతో సహా శాసనసభలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా గత ప్రభుత్వ పాపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.. జగన్ అండ్ కో పై లోకేశ్ ధ్వజం

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.. జగన్ అండ్ కో పై లోకేశ్ ధ్వజం

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు' జగన్ అని ధ్వజమెత్తారు.

వైసీపీ తీరును సభ్యసమాజం వ్యతిరేకిస్తోంది.. టీడీపీ ఎంపీల ధ్వజం

వైసీపీ తీరును సభ్యసమాజం వ్యతిరేకిస్తోంది.. టీడీపీ ఎంపీల ధ్వజం

శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహరంలో శాసనమండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి ఫొటోతో ఇవాళ ఆందోళనకు దిగారు. ఈ విషయమై మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.

వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా

వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా

ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ఏపీ శాసనమండలిలో వైసీపీ చేసింది మహాపచారం అంటూ ఛైర్మన్ ఛాంబర్‌ వద్ద ఎన్డీఏ సభ్యులు నిరసనకు దిగారు. హిందూమతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఛైర్మన్‌కు తెలిపారు కూటమి సభ్యులు.

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల

గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గోదావరి పుష్కరాల్లో నది కాలుష్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సభలో తెలియజేశారు.

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి