Home » AP Assembly Sessions
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ సభ్యుల ఆరోపణలపై ధీటుగా సమాధానం ఇచ్చారు.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.
ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 , ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు మండలి ఆమోదం తెలిపింది.
సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామ సమస్యలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అగ్నిప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని హోంమంత్రి అనిత అన్నారు.
ఏపీ అసెంబ్లీలో వరి రైతుల కష్టాలు, సేంద్రీయ సాగు ప్రత్యామ్నాయ పంటలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి తెలిపారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖలో కోర్టు కేసులకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేసిన ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.