Home » AP Assembly Sessions
తనకు నచ్చని వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే చూసి పరమానందం పొందడం కొందరినైజం!. ప్రత్యర్థుల కష్టాలనే సంతోషకర క్షణాలను భావించి మురిసిపోతూ ముసిముసి నవ్వులు చిందిస్తుంటారు!. గత రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తే ఆయన కూడా ఈ వర్గానికే చెందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన శాసనసభ సమావేశాలు కావడంతో అరెస్టును సమర్థించుకోవడానికి అధికారపక్షం బాగానే కసరత్తుచేసి సభకు వస్తుందని అంతా భావించారు.
ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్(CPS Association) జీపీఎస్పై కీలక ప్రకటన చేసింది.
భవిష్యత్లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం
ఇన్నర్ రింగ్ రోడ్డులో మార్పులపై శాసనసభలో మాజీ మంత్రి పేర్నినాని స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమరావతి చరిత్ర అంతా అవినీతి కథే అని అన్నారు. దీనిలో చంద్రబాబు, నారాలోకేష్, నారాయణలు ఉన్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద అని మభ్యపెట్టారని.. 2014 నుంచి 2019 మార్చి, ఏప్రిల్ మధ్య అమరావతి అవినీతి కథలు కొనసాగాయని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లును టేబుల్ అజెండా ఐటెంగా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. జీపీఎస్ సిస్టమ్ బిల్లు 2023ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సీపీఎస్ను సమీక్షించాలని ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ఏపీ శాసనసభలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా జోన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారన్నారు.
చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.
కులగణనపై అసెంబ్లీలో మంత్రి వేణుగోపాల్ (venugopala krishna) ప్రకటన చేశారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభూములు, ప్రైవేటు భూములను తీసుకువెళ్లి ఎండోమెంట్ భూములుగా సూచిస్తూ నమోదు చేయడంపై మహిధర్ రెడ్డి ప్రశ్నించారు.