• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

పాపులేషన్ మేనేజ్‌మెంట్ కొత్త పాలసీ.. శాసనసభలో సీఎం ప్రకటన

పాపులేషన్ మేనేజ్‌మెంట్ కొత్త పాలసీ.. శాసనసభలో సీఎం ప్రకటన

భారత్‌తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఫెర్టిలిటీ రేట్‌ తగ్గే పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటివరకూ ఫ్యామిలీ ప్లానింగ్‌‌కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు సీఎం.

టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన.. ఉగాది నాటికి

టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన.. ఉగాది నాటికి

ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందని మంత్రి తెలిపారు.

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నిరసన.. తీవ్ర గందరగోళం

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నిరసన.. తీవ్ర గందరగోళం

చైర్మన్‌‌ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

మంత్రి నారాయణ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ కష్టపడుతున్నారని ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆరోగ్య దృష్ట్యా రాత్రి లేట్ రివ్యూలు తగ్గించాలని సూచించారు.

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ బిల్లు-2026ని శాసన మండలి ఆమోదించింది.

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలును విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన.. మండలి వాయిదా

చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన.. మండలి వాయిదా

ఏపీ శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.

వైసీపీ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన

వైసీపీ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన

శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తాను ఒక మంత్రిగా కాకుండా, శ్రీవారి భక్తునిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు.

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ

తిరుమల ప్రసాదం కల్తీపై శాసనమండలిలో 20 పేజీల సమగ్ర ప్రకటనను సర్కార్ సభ్యులందరికీ పంపిణీ చేసింది. ప్రకటనలో కల్తీపై వివరాలను స్పష్టంగా వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి