• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

మండలి ముద్దు.. సభ వద్దు

మండలి ముద్దు.. సభ వద్దు

శాసనమండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీసీ వ్యవహరిస్తోంది. శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు.

హామీలకు కేటాయింపులేవీ?: ఎమ్మెల్సీ కల్యాణి

హామీలకు కేటాయింపులేవీ?: ఎమ్మెల్సీ కల్యాణి

కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ‘ఏడు నెలలుగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో నడిపి, ఇప్పుడు

స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్‌: లంకా దినకర్‌

స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్‌: లంకా దినకర్‌

గత పాలన విధ్వంసం నుంచి వికాసంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్‌ ఉందని 20సూత్రాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ఈ బడ్జెట్‌లో సమ ప్రాధాన్యం

జగన్‌కు నైతికత లేకే డుమ్మా: పంచుమర్తి

జగన్‌కు నైతికత లేకే డుమ్మా: పంచుమర్తి

జగన్‌కు నైతికత లేకనే అసెంబ్లీకి ఎగ్గొట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ‘జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు జనం ఆ హోదా

రోడ్లపై చర్చకు సిద్ధం: మంత్రి జనార్దన్‌రెడ్డి

రోడ్లపై చర్చకు సిద్ధం: మంత్రి జనార్దన్‌రెడ్డి

అసెంబ్లీకి హాజరు కాని జగన్‌కు కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

పేదల వైద్యానికి పెద్దపీట: మంత్రి సత్యకుమార్‌

పేదల వైద్యానికి పెద్దపీట: మంత్రి సత్యకుమార్‌

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు, మనోభావాలకు అనుగుణంగా ఉందని వైద్య ఆరోగ్య మంత్రి వై సత్యకుమార్‌

ప్రజారంజక బడ్జెట్‌: మంత్రి కొలుసు

ప్రజారంజక బడ్జెట్‌: మంత్రి కొలుసు

గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఛిద్రమైన పరిస్థితుల్లో.. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం అమరావతి అసెంబ్లీ

భరోసా ఇచ్చిన బడ్జెట్‌: పవన్‌

భరోసా ఇచ్చిన బడ్జెట్‌: పవన్‌

రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం రూపొందించిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రూ.1.3 లక్షల కోట్ల

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

AP Budget : సంక్షేమం.. అభివృద్ధి!

కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్‌ అకౌంట్‌కే పరిమితం కాగా...

పోలవరానికి పండగే

పోలవరానికి పండగే

ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు ప్రతిపాదించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి