• Home » Andhrapradesh

Andhrapradesh

COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌  తనిఖీ

COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌ తనిఖీ

పట్టణంలోని గంగా నగర్‌, హనుమేష్‌ నగర్‌లో శనివారం కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ జగదీష్‌ మర్యాద పూర్యకంగా కలిశారు.

శరవేగంగా తుంగభద్ర పనులు..

శరవేగంగా తుంగభద్ర పనులు..

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్‌ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

 శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

పంటల సాగులో నష్టాల పాలవుతున్న రైతులు పందుల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు.

సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్‌ ఉంటే ఒట్టు

సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్‌ ఉంటే ఒట్టు

అనంతపురం జిల్లాలోని బోరుబావుల్లో వర్షాకాలంలో నీరు రావడమే కష్టం. అలాంటిది వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శుభ కార్యాలకు విరామం!

శుభ కార్యాలకు విరామం!

గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి