Home » Andhrapradesh
PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పీఎస్సార్కు చికిత్స కొనసాగుతోంది.
Kommineni Mangalagiri Court: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.
Inter student Case: అనంతలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తన్మయిని ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని నిందితుడు నరేష్ పోలీసులకు తెలిపాడు.
CM Chandrababu: రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్ని రెడీగా ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్ కాదు.. గేమ్ ఛేంజర్ అని తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని.. అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు.
Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్సీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
Shining Stars Awards: పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు.
Amaravati Women Case: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Yoga Rally: భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.
ఏసీఏ క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో జిల్లా అం డర్-23 ఛాంపియనషి్ప పోటీల్లో శనివారం కడప జట్టుతో జిల్లా జట్టు తలపడింది.
క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా పరిషత చైర్పర్సన గిరిజమ్మ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు ఆధ్వర్యంలో నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన హాల్లో యోగాసనాలు వేసే కార్యక్రమం చేపట్టారు.