• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి అయ్యాయని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని కలిశారు.

నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత

నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సోమవారం రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు.

భాగ్యనగర వాసులకు రెయిన్ అలర్ట్.. ఈరోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్

భాగ్యనగర వాసులకు రెయిన్ అలర్ట్.. ఈరోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్

భాగ్యనగరవాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు.

ఆ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

ఆ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

PKOC-2 డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

 జగన్ సిగ్గులేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం

జగన్ సిగ్గులేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం

అమరావతి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా... జగన్ సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేశారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేశారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్

కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్

కామన్వెల్త్ గేమ్స్ 2026ను భారత్ 39 పతకాలతో అద్భుతంగా ముగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది మన క్రీడాకారుల అచంచలమైన సంకల్పం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక విశేషమైన విజయమని పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా గడువు పొడిగింపు

రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా గడువు పొడిగింపు

రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఖరీఫ్ పంటల బీమా గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

భక్తులకు అలర్ట్.. శ్రీశైలం దర్శనాల వేళల్లో మార్పులు

భక్తులకు అలర్ట్.. శ్రీశైలం దర్శనాల వేళల్లో మార్పులు

శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. వీఐపీల రెఫరల్ లేఖలు 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి చేర్చాలని సూచించారు.

హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్.. పోలీసుల కేసు నమోదు

హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్.. పోలీసుల కేసు నమోదు

హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి