Home » Andhrajyothi
'చర్చలు' శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.
నేడు 'ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవం'. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమైన అద్భుతాలకు తగిన గుర్తింపు ఇస్తున్న సమయమన్నమాట. నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కోవలో ముందుంటారు.
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్’.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఎంపీల సంఖ్య పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే సరిపోతుంది కదా? అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరగడుపున పండ్లు తినొచ్చా? తినకూడదా? తింటే ఏమవుతుంది? చాలామందిలో మెదిలే ప్రశ్న ఇది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవద్దని చెబితే.. మరికొందరు ఖాళీ కడుపుతోనే పండ్లను తినాలని..
వేసవి అంటేనే విహార యాత్రలు. సెలవుల్లో సన్నిహితులతో సంతోషంగా గడపడానికి... చల్లటి ప్రదేశాల్లో సేదదీరడానికి ప్రణాళికలు వేస్తుంటారు.
గచ్చిబౌలిలోని జీఎంసీ. బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామం. అయితే.. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టే ముందు పారదర్శకత, ప్రజాధనం వృథా కాకుండా చూసుకోవడం ఆవశ్యకం.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్..
నేడు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన పోస్ట్.. నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
కావలసిన పదార్థాలు: బాదం పప్పులు - 20, మైదా - రెండు కప్పులు, రవ్వ - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, ఉప్పు- అర స్పూను, నెయ్యి - మూడు స్పూన్లు, చక్కెర - రెండు కప్పులు, యాలకుల పొడి - అర స్పూను, కుంకుమ పువ్వు - కొన్ని రేకులు, నీళ్లు, నూనె - తగినంత.