Home » Andhrajyothi
ఏపీలో శనగ రైతులు పడుతోన్న ఇబ్బందుల మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి అధికార యంత్రాంగం స్పందిస్తోంది. బాపట్ల జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ ఈ అంశంపై తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు.
ప్రపంచంలోని అందమైన నగరాలలో సిడ్నీ (ఆస్ట్రేలియా) ఒకటి. అనేక సినిమాల్లో చూసిన ఈ నగర సందర్శన... కచ్చితంగా జీవితకాలపు జ్ఞాపకమే.
ప్రతీ ఏడాది అందరూ సమైక్యంగా ఒకచోట చేరి శ్రీరామనవమి ఉత్సవం జరుపుకుంటారు. ఎంతోమంది దేవతలు ఉండగా, కేవలం సీతారాముల కల్యాణం మాత్రమే ఏటేటా ఎందుకిలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారనే సందేహం కలగొచ్చు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు, కార్యకర్తలు జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించారు.
‘వైఎస్’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ‘క్లారిఫికేషన్’ రూపంలో కుమారుడు వైఎస్ జగన్కు షాక్ ఇచ్చారు.
ధనుస్సు రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా), శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.
శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుద్ధ సప్తమి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 14-1-2027 రాత్రి 8.59 గంటలకు మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది.
దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఉరుకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు.