Home » Andhrajyothi
శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.
చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
జగన్ భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నాడని, మే 13న భస్మాసుర వధ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే..
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విచ్చలవిడితనం పేట్రేగిపోతోంది. తన మన అనే తేడా లేకుండా కొందరు అక్రమాలు, నేరాలకు ( Crime ) పాల్పడుతున్నారు. ఇంకొందరు విహహేతర సంబంధాల ఉచ్చులో బందీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ప్రచారంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.
సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ( CM YS Jagan ) ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మరో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ( BJP ) ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అన్ని వర్గాల అభివృద్ధే కమలం పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 7
కాలం మారింది. లైఫ్ స్టైల్( Life Style ) లోనూ మార్పులు వచ్చేశాయి. కూర్చుని పని చేసే విధానానికి అలవాటు పడిపోయారు. పెరుగుతున్న సాంకేతికతతో క్షణంలో అవసరాలు తీరిపోతున్నాయి. దీంతో తెరపై పని చేసే పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.