• Home » Andhra Pradesh

Andhra Pradesh

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్‌గౌడ్‌, కటెంబ్లీ సుంకన్న, ఎస్‌.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు.

STUDENTS: బస్సు కోసం ఆందోళన

STUDENTS: బస్సు కోసం ఆందోళన

పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్‌ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.

POLICE STATION: వేధిస్తున్న సిబ్బంది కొరత

POLICE STATION: వేధిస్తున్న సిబ్బంది కొరత

మండలంలోని పాల్తూరు పోలీస్‌ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

మండల పరిధిలోని 74 ఉడేగో ళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం క న్నుల పండువగా సాగింది. స్వామి 82వ రథోత్సవంలో భా గంగా ఉదయాన్నే స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకు మార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం కలశస్థాపన, హోమాలు, మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు.

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు

బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు

వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. బొత్సకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.

 వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ మధ్య ఆసక్తికర చర్చ

వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ మధ్య ఆసక్తికర చర్చ

ఏపీ శాసనమండలి లాబీలో వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టెక్కలిలో పార్టీకి దువ్వాడనే దిక్కులే అని శివరామిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు

ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు

18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి