• Home » Andhra Pradesh

Andhra Pradesh

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు.

స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

బీఏసీలోనే క్లియర్‌గా చెప్పాం.. డీఎస్సీపై చర్చకు సిద్ధం: మంత్రి పయ్యావుల

బీఏసీలోనే క్లియర్‌గా చెప్పాం.. డీఎస్సీపై చర్చకు సిద్ధం: మంత్రి పయ్యావుల

ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు.

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

కోనసీమ జిల్లాలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంతో కూటమి ఫుల్ జోష్.. వైసీపీలో టెన్షన్ స్టార్ట్!

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంతో కూటమి ఫుల్ జోష్.. వైసీపీలో టెన్షన్ స్టార్ట్!

భోగాపురం విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినా.. వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కడం ఆపడం లేదు. ఎయిర్‌ పోర్టుకు నీరు, దారి.. లేదంటూ విషయం లేకుండా.. విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.

రెండో రోజూ ‘ఐ యామ్ వెయిటింగ్’.. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఎక్స్ పోస్టు..

రెండో రోజూ ‘ఐ యామ్ వెయిటింగ్’.. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఎక్స్ పోస్టు..

డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేసిన లోకేశ్.. జగన్‌ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం

వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్‌కుమార్‌, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి