• Home » Andhra Pradesh

Andhra Pradesh

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

దక్షిణ కొరియా పర్యటనలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు.

'నాకు దేశభక్తి లేదు'.. రావణ్ వీడియో వైరల్

'నాకు దేశభక్తి లేదు'.. రావణ్ వీడియో వైరల్

టీడీపీ నేత బండారు వంశీ.. జోసెఫ్ అలియాస్ రావణ్ వీడియోను బయటపెట్టారు. అందులో రావణ్.. తనకు దేశభక్తి లేదని చెప్పినట్లు ఉండటం సంచలనంగా మారింది.

ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు

ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు

బోటు ఇంజిన్ లోపంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా తీరానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

సమన్వయంతో ‘సర్‌’ను పూర్తి చేయాలి

సమన్వయంతో ‘సర్‌’ను పూర్తి చేయాలి

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టుతున్న నేపథ్యంలో దీన్ని సమర్థవంతంగా, వేగంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి బీఎల్‌వోలకు తోడుగా బీఎల్‌ఏలు, విద్యావంతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో), నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

కేసీ కల్కూర సేవలు అభినందనీయం

కేసీ కల్కూర సేవలు అభినందనీయం

ప్రముఖ సామాజిక, సాహితీవేత్త, కళారత్న పురస్కార గ్రహీత కేసీ కల్కూర నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..

ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు.

కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు.. బీఆర్ నాయుడు స్పందనిదే..

కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు.. బీఆర్ నాయుడు స్పందనిదే..

తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మా ప్రభుత్వంలో 62ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నాం: మంత్రి ఆనం

మా ప్రభుత్వంలో 62ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నాం: మంత్రి ఆనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం

గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం

గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తోందని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి