Home » Andhra Pradesh
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని అమరావతి(Amaravati MPP) ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్(Hanumantharao Yadav) వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు..
IMD Weather Updates: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల భౌగిళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు(Weather Changes) ఉంటాయి. ఒకదేశంలో వర్షాలు(Rains) పడుతుంటే.. మరో దేశంలో ఎండలు(Heat Waves) దంచుతుంటాయి. అయితే, మనం దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి..
Andhrapradesh: ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కూటమి నేతలు భేటీ అయ్యారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు... రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిర్వహణపై మూడు పార్టీల నేతలు చర్చలు నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని పర్యటన సాగనుంది.
Andhrapradesh: ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని.. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కు దారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి సమావేశమయ్యారు. భవిష్యత్లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను ఈ సందర్భంగా సుజనా వివరించారు. ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి బీజేపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ..
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్లు, గిఫ్ట్లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు.