Home » Andhra Pradesh
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
హిందువుల కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేయడం హేయమైన చర్య అని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ పేర్కొన్నారు. కాలికి బూట్లు, చెప్పులు వేసుకొని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకోవడం అమానుషమని అన్నారు..
ఏపీ ఎన్డీఏ కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసనమండలిలో వైసీపీ సభ్యులు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలతో చేసిన మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు.
గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ నగేశ్ బాబుని కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు ఇవాళ (శుక్రవారం) అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ చెల్లూరి నగేశ్బాబును అరెస్ట్ చేశారు..
డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు..
శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు చేసిన ఛాలెంజ్కు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే స్పందించారు.. ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టారు మంత్రి..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు' జగన్ అని ధ్వజమెత్తారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై ఈ రోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసు దర్యాప్తులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది..
శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహరంలో శాసనమండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి ఫొటోతో ఇవాళ ఆందోళనకు దిగారు. ఈ విషయమై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.