• Home » Andhra Pradesh

Andhra Pradesh

AP News: అబ్రకదబ్ర... పరిహారం అక్రమార్కుల పరం

AP News: అబ్రకదబ్ర... పరిహారం అక్రమార్కుల పరం

తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులకు సంబంధించి పరిహారం అక్రమార్కుల పరం అవుతోందనే విమర్శలొస్తున్నాయి. కలివికోడి ప్రాజెక్టు, తెలుగుగంగ కాల్వ పనులకు సంబంధించి వైసీపీ నాయకులు పరిహారం పోగేసుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.

Buddhist Stupa: అపురూప శిల్ప సంపద.. అణువణువునా బౌద్ధం ఆనవాళ్లు

Buddhist Stupa: అపురూప శిల్ప సంపద.. అణువణువునా బౌద్ధం ఆనవాళ్లు

ఆంధ్రప్రదేశ్ లోని ఘంటసాల గ్రామంలో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దం వరకు బౌద్ధమతం విరాజిల్లింది. రెండువేల సంవత్సరాల క్రితమే బౌద్ధ కేంద్రంగా, విద్య, ధ్యాన కేంద్రాలుగా ఘంటసాల గ్రామం..

Breaking News: శ్రీలంక మహిళల జట్టుపై భారత్‌ విజయం

Breaking News: శ్రీలంక మహిళల జట్టుపై భారత్‌ విజయం

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్..  ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్.. ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.

AP GOVT: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

AP GOVT: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. ఏపీ సర్కార్ మొత్తం 11 మంది మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి

Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి

విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.

AP Govt: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

AP Govt: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వంలో విలీనం అనంతరం మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది.

AP CID: వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

AP CID: వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితుడిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరాలపై సంచలన విషయాలను సీఐడీ డీజీ మీడియాకు తెలియజేశారు.

Bhuvaneshwari: నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి

Bhuvaneshwari: నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి

నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి