Home » Andhra Pradesh
మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. అమరావతిపై జగన్లా ఇన్ని ప్రకటనలు చేసిన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్ను వెనక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మైనర్లు మృతిచెందారు.
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ సంఘం ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ఈనాటికీ అనుసరణీయమని సీఎం అన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
వీహెచపీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మో టార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మండల ఇనచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు
పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.
Lakshminarasimhaswamy statue honor
పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.