• Home » Andhra Pradesh

Andhra Pradesh

EXAMS: ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్ష రాస్తున్న విద్యార్థులు

EXAMS: ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్ష రాస్తున్న విద్యార్థులు

విద్యార్థులలో భయాన్ని పొగొట్టేందుకే ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్షను నిర్వహించినట్టు పాఠశాలల హెచఎంలు తెలిపారు. పట్టణంలోని బీఎ్‌సఆర్‌ బాలికల ఉ న్నతపాఠశాలలో ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్షను ఆదివారం ఆంధ్రప్రదేశ స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో రెడ్డి విఠల్‌ , జయచంద్రారెడ్డి సహకారంతో నిర్వహించారు.

SEED: ప్రత్నామ్నాయ విత్తన పంపిణీ ఎప్పుడో..?

SEED: ప్రత్నామ్నాయ విత్తన పంపిణీ ఎప్పుడో..?

రబీ సీజన వచ్చే సింది. సాగుకు వేళ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్ర త్నామ్నాయ విత్తసాగు కోసం విత్తన ఉలవలను రాయితీతో మండలాని సరఫరా చేసింది. ఈ వర్షాలకు విత్తనాలను విత్తేందుకు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పంపీణీ చేసిన విత్తనాలను ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాల్లో తప్ప ఏ గ్రామంలోనూ పంపిణీ చేయలేదు

WASTE: మూలన పడ్డ స్వచ్ఛ వాహనాలు

WASTE: మూలన పడ్డ స్వచ్ఛ వాహనాలు

మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు.

రాంచీవన్డేలో భారత్ విక్టరీ

రాంచీవన్డేలో భారత్ విక్టరీ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Cyclone News: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. బలహీనపడిన ‘దిత్వా’ తుఫాను

Cyclone News: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. బలహీనపడిన ‘దిత్వా’ తుఫాను

ఏపీ ప్రజల్ని వణికించిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా మరింత బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో 5 కిమీ వేగంతో మాత్రమే కదిలింది. రేపు దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో..

AP Police Instructions: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

AP Police Instructions: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .

Srisailam Temple: భక్తులకు శుభవార్త.. శ్రీశైలం దేవస్థానం కీలక ప్రకటన

Srisailam Temple: భక్తులకు శుభవార్త.. శ్రీశైలం దేవస్థానం కీలక ప్రకటన

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..

Penchalayya case: పెంచలయ్య హత్య కేసు.. అరవ కామాక్షి అరెస్ట్

Penchalayya case: పెంచలయ్య హత్య కేసు.. అరవ కామాక్షి అరెస్ట్

సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుఫాను.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుఫాను.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి