• Home » Andhra Pradesh

Andhra Pradesh

భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైందన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన..

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన..

డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన మంత్రి లోకేశ్.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీని తమ బాధ్యతగా భావించామని..

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.

మండలిలో బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్.. మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు

మండలిలో బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్.. మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు

ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి అచ్చెన్నాయుడిని పలువురు అభినందించారు. శాసనమండలిలో మెగా DSCపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

భోగాపురం విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం: రామ్మోహన్

భోగాపురం విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం: రామ్మోహన్

భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.

అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం

అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్

చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్

చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండలంలో దొంగల ముఠా హల్‌చల్ చేసింది. ఈ ముఠా రాత్రి సమయాల్లో ఇంటి తలుపులను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతోంది.

జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర..?

జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర..?

జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్‌తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి