• Home » Ananthapuram

Ananthapuram

AP News: రేషన్‌ షాపుల్లో డీలర్ల మాయాజాలం...

AP News: రేషన్‌ షాపుల్లో డీలర్ల మాయాజాలం...

ప్రతి నెలా కొందరు డీలర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మండలంలో 39 రేషన్‌ షాపులు ఉన్నాయి. దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూకం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒకసారి ఇలా తూకం వేసి ఇస్తారు.

డ్రగ్స్‌, గంజాయిని అరికట్టాలి

డ్రగ్స్‌, గంజాయిని అరికట్టాలి

డ్రగ్స్‌, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఎస్పీ జగదీ్‌షతో కలిసి మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు-అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్బీఓఆర్డీ(నార్కో కోఆర్డినేషన సెంటర్‌) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా కోసం ..

వాన వెల్లువ

వాన వెల్లువ

జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. హంద్రీనీవా నీటితో అనంతపురం రూరల్‌ మండలంలోని ఆలమూరు చెరువు పూర్తిగా నిండి, మూడు రోజుల కిందట మరువ పారింది. దీనికి వర్షపునీరు తోడవటంతో ప్రవాహం పెరిగింది. ఆ నీరు అనంతపురం రూరల్‌ మండలంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పలు కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా విశ్వశాంతినగర్‌, గౌరవ్‌ రెసిడెన్సీస్‌, వికాస్‌ నగర్‌ ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రమైనా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాం...

sports ఫైనల్‌కు ఎస్‌ఎస్‌బీఎన, ఎస్‌ఎల్‌ఎన జట్లు

sports ఫైనల్‌కు ఎస్‌ఎస్‌బీఎన, ఎస్‌ఎల్‌ఎన జట్లు

ఎస్‌కే యూనివర్శిటీ అంతర్‌ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎ్‌సబీఎన, ఎస్‌ఎల్‌ఎన కళాశాలల జట్లు ఫైనల్‌కు చేరాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ అంతర్‌ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించారు.

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.

Appointment of committees నార్పల, పుట్లూరు సొసైటీలకు కమిటీల నియామకం

Appointment of committees నార్పల, పుట్లూరు సొసైటీలకు కమిటీల నియామకం

జిల్లాలోని రెండు సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి రాజశేఖర్‌ బుధవారం జీఓ నంబరు 921ను జారీ చేశారు.

MLA Paritala Sunitha: వైసీపీ నేతలను.. కాలర్‌పట్టి నిలదీయండి

MLA Paritala Sunitha: వైసీపీ నేతలను.. కాలర్‌పట్టి నిలదీయండి

నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్‌ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.

CM Chandrababu: ఆ  రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

CM Chandrababu: ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

Minister Sandhya Rani On Anantapur incident: అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

Minister Sandhya Rani On Anantapur incident: అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Kethireddy on Tadipatri: హై టెన్షన్.. తాడిపత్రికి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

Kethireddy on Tadipatri: హై టెన్షన్.. తాడిపత్రికి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి