Home » Ananthapuram
బాలురు, యువకులు ఖరీదైన బైక్లపై శరవేగంగా దూసుకొస్తారు. ఉన్నఫలంగా వీలింగ్ చేస్తారు.
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి.
వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్పూర్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అసైన్డ్ ఇంటిపట్టాలు కలిగిన వారికి తీపికబురు. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ర్టేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి (రాజారెడ్డి)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా తయారు చేసి, విక్రయిస్తున్నారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉన్నా.. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంటల సాగులో నష్టాల పాలవుతున్న రైతులు పందుల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు.
ఏడాది కాలంలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి భేష్ అనిపించుకున్నాడు నాగులగుడ్డంతండా గ్రామానికి చెందిన హరీష్ నాయక్.