• Home » Ananthapuram

Ananthapuram

సీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

సీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.

ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం ఆందోళనకు దారితీసింది. కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

అనంతపురం జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ... యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు.

అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య

అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య

అనంతపురం జిల్లాలో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి.

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

అనంతపురం అర్బనలో జరుగుతున్న అన్ని పరిణామాలను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని, ఎవరికీ నష్టం జరగనివ్వదని జోన-5 ఇనచార్జి కోవెలమూడి నాని(రవీంద్ర) పేర్కొన్నారు. సోమవారం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జులతో కలిసి విజయవాడలో నానితో భేటీ అయ్యారు.

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం అర్భన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదానికి కల్తీ నెయ్యి అందించడంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

గుంతకల్లు-వాడి రైల్వే మార్గం.. నాలుగు లైన్లుగా..

గుంతకల్లు-వాడి రైల్వే మార్గం.. నాలుగు లైన్లుగా..

అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్‌ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్‌లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.

నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి