• Home » Anantapur

Anantapur

COLONY: కసీస సౌకర్యాలు కరువు

COLONY: కసీస సౌకర్యాలు కరువు

అధికారులు ఓ వైపు స్వచ్ఛత కార్యక్రమాల పేరుతో ఊదరగొడుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నా రు తప్ప సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీసీ కాలనీ లో సమస్యలు తిష్ట వేశాయి. దాదాపు రెండు వేల నివాస గృహాలు ఉన్న ప్పటికి కాలనీలో మౌలిక వసతులు కరువయ్యాయి.

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

నగరంలో కేంద్రప్రభుత్వం అందించే ఎనక్యా్‌ప నిధులకు సంబంధించిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు వెంటనే అనుమతివ్వాలని ఎస్‌వి ఇనఫ్రా కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి కోరారు.

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లతో కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 751 వినతులు అందజేశారు.

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో బీజేపీ నాయకులు కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

CI:  మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

CI: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్‌ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్‌ సైకిల్‌ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.

CROP: బెట్టను తట్టుకునే పంటలు వేయండి

CROP: బెట్టను తట్టుకునే పంటలు వేయండి

ఈ యేడు ఎల్‌ని నో ప్రభావం ఉన్నందున రైతులు ఈ ఖరీఫ్‌లో వర్షాభావాన్ని తట్టుకునే పంటలనే సాగు చేయాలని ఏఓ హెచ పెన్నయ్య తెలిపారు. విడపనకల్లు లో సోమవారం రైతన్నా మీకోసం వారోత్సవాలను ఆయన రైతులతో క లిసి ప్రారంభించారు.

TRANS: ట్రాన్సఫార్మర్‌ ధ్వంసం

TRANS: ట్రాన్సఫార్మర్‌ ధ్వంసం

శెట్టూరు మండల పరిధిలోని ల క్ష్మంపల్లికి చెందిన సత్యన్న అనే రైతు పొలంలోని ట్రా న్సఫార్మర్‌ను ఆది వారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లినట్లు రైతు సత్యన్న సోమవారం శెట్టూరు పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా డు.

HOUSING: హౌసింగ్‌ కార్యాలయంలో ఆపరేటర్లు మాత్రమే

HOUSING: హౌసింగ్‌ కార్యాలయంలో ఆపరేటర్లు మాత్రమే

స్థానిక హౌసింగ్‌ డీఈఈ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం కంప్యూటర్‌ ఆపరేటర్లే విధులు నిర్వహించారు. డీఈఈ, ఏఈల కోసం పలువురు లబ్ధిదారులు, మాజీ కౌన్సిలర్లు కార్యాల యానికి వచ్చి వెళ్లారు. వారికి కంప్యూటర్‌ ఆపరేటర్లే సమాధా నమిచ్చి పంపారు.

PGRS: తరచూ డుమ్మా..!

PGRS: తరచూ డుమ్మా..!

ప్రజా సమస్యల పరి ష్కారం కోసం సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు(పీజీఆర్‌ఎస్‌)కు చాలా మంది అధి కారులు డుమ్మా కొట్టారు. ప్రతి సోమవారం ఇలాగే ఉందని, దీంతో పెం డింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు తీరడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి