• Home » Anantapur urban

Anantapur urban

MLA ASMITH REDDY: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

MLA ASMITH REDDY: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో ఆయన కష్టపడిన కార్యకర్తలకు మెమెంటోలను అందజేశారు.

MLA JAYARAM: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి

MLA JAYARAM: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి

సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి కార్యక్రమం వేగవంతమైందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం మధ్యాహ్నం మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో రూ.22 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న యూనియన బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు.

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.

MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్‌, యూనిట్‌, బూత ఇనచార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు.

KAMALANANDA: హిందువులు సంఘటితం కావాలి

KAMALANANDA: హిందువులు సంఘటితం కావాలి

హిందువులందరూ సంఘటితమైతే భారతదేశానికి తిరుగుండదని కమలానందభారతీ సరస్వతిస్వామి అన్నారు. స్థానిక శివాలయం వీధిలో ఉన్న షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.

MLA AMILINENI:  రైతులకు అండగా ఉంటాం

MLA AMILINENI: రైతులకు అండగా ఉంటాం

రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

WHIP KALAVA : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

WHIP KALAVA : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఉదయం బీటీ ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందించిన 10.30 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు.

CHAIRMAN JCPR: టౌనబ్యాంక్‌ను కాపాడుకుందాం

CHAIRMAN JCPR: టౌనబ్యాంక్‌ను కాపాడుకుందాం

పట్టణంలోని టౌనబ్యాంక్‌ను కాపాడుకుందామని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌ సమీపంలోని మాంగళ్య కమ్యూనిటీ హాలులో ప్రైవేట్‌ డాక్టర్ల అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.

CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి

CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి

సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి