• Home » Anantapur urban

Anantapur urban

పార్టీ పిలుపునిస్తే ముందుంటాం

పార్టీ పిలుపునిస్తే ముందుంటాం

పార్టీ ఏ పిలుపునిచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుంటారని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. వర్చ్యువల్‌గా జరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంపై ఆమె శుక్రవారం మండలంలోని వెంకటాపురం క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

గుంజేపల్లికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలి

గుంజేపల్లికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలి

నార్పల మండలం గుంజేపల్లి గ్రామానికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్‌ ఆనంద్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

కేంద్ర ప్రభుత్వం నగర సుందరీకరణ కోసం మంజూరు చేసిన ఎనక్యా్‌ప నిఽధులకు సంబంధించిన పనులు చేసేందుకు అనుమతివ్వాలని కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి కోరారు. సోమవారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో ఎస్‌ఈ రాజశేఖర్‌తో కలిసి కమిషనర్‌ జస్వంతరావు అర్జీలు స్వీకరించారు.

పోరాటానికి తగ్గ ఫలితం దక్కింది

పోరాటానికి తగ్గ ఫలితం దక్కింది

వైసీపీ ప్రభుత్వ హ యాంలో పట్టాలు ఇచ్చిన భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడుకునేందుకు చేసిన పోరాటం ఫలించిందని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బీసీఆర్‌ దాస్‌ అన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి

ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎంపీహెచఏ(మేల్‌)లను రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఫీల్డ్‌స్టాఫ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులను కోరింది.

సమస్యల పరిష్కారం కోసం పోరాడుదాం

సమస్యల పరిష్కారం కోసం పోరాడుదాం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఎనఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పీవీకేకే కళాశాల సమావేశపు హాల్‌లో ఎనఎంయూఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.

విద్యతోనే ఉన్నతస్థాయి

విద్యతోనే ఉన్నతస్థాయి

విద్యతోనే సమాజంలో గౌరవం, ఉన్నత స్థాయి దక్కుతాయని రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపూనాటి శంకరయ్య తెలిపారు. ఆదివారం శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణమండపంలో సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.

క్రీడలతో జీవితంలో మార్పు

క్రీడలతో జీవితంలో మార్పు

క్రీడలు మానసికోల్లాసం ఇవ్వడంతోపాటు జీవితాన్ని మారుస్తాయని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని పాపంపేటకు చెందిన టీడీపీ యువ నాయకుడు హరీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు.

పారిశుధ్యంలో అవినీతి  కంపు

పారిశుధ్యంలో అవినీతి కంపు

ఒక ట్రిప్పు చెత్త తరలించి మూడు నాలుగు ట్రి ప్పులు తోలినట్లు బిల్లులు చేసుకుని అధికా రులు యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కో ట్లాది రూపాయలు అవినీతి జరుగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.

గడ్డి మందు విక్రయిస్తే లైసెన్స రద్దు చేస్తాం

గడ్డి మందు విక్రయిస్తే లైసెన్స రద్దు చేస్తాం

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ కలుపు నివారణ మందును ఎవరైనా విక్రయిస్తే లైసెన్స రద్దు చేస్తామని ఇనచార్జి ఏడీఏ వెంకట్‌కుమార్‌ హెచ్చరించారు. వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు పురుగు మందుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి