Home » Anantapur urban
ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు భగతసింగ్ ప్రైవేట్ అంబులెన్స స్టాండ్లోని డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముర్తుజా అన్నారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంతో పేదలకు మరింత విద్యుత ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక అనంత నగరపాలక సంస్థ న్యూ కాన్ఫరెన్సహాల్లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యుత మీటర్ రీడర్ల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎ్సఐలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై ప్రసంగించారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కోటకమ్మవారిపల్లి పంచాయతీ కార్యదర్శి ఫారూఖ్పై దాడి అమానుష చర్య అని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన(ఆల్మేవా) నాయకులు ఖండించారు.
విద్యుతరంగంలో ప్రభుత్వాల నిర్ణయాలకు విరుద్ధంగా ఉమ్మడిరాష్ట్రంలో చేపట్టిన ఉద్యమంలో అమరులైన వీరుల స్ఫూర్తితో మరో ఉద్యమం చేపట్టడానికి సిద్దమవుతున్నట్లు వామపక్షనేతలు అన్నారు.
లింగనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమయ్యింది. ప్రజలు విద్యుత సమస్యతో సత్తమయ్యేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు.
శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కారించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
త్వరలో జరిగే వినాయక చతుర్థికి మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో సోమవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పర్యావరణ అనుకూల వినాయ క చవితి అవగాహన కార్యక్రమంలో భాగంగా సహజ వనరులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం అనే కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
శ్రీకృష్ణుడి అవతారం ఎంతో మహోన్నతమైందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనంతపురం శాఖ ఇనచార్జి శారద సిస్టర్ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఎన్టీఆర్ మార్గ్లోని ఆ సంస్థ కార్యాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు.
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అతని కార్యాలయం ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని..