Home » Anakapalli
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీ హద్దులు మీరింది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి హెచ్ఐవీ, హెపటైటి్స-బి మందులు తయారుచేస్తోంది.
ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం యువతను గంజాయి మత్తులో దించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు.. పక్కా ప్రణాళికతో దానిని నగరాలకు సరఫరా చేరుస్తున్నారు.
సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.
రూ. 500 నోటు ఇచ్చి చిల్లర కావాలని అపరిచితులు కోరారు. దీంతో రూ.500 తీసుకుని వారికి చిల్లర ఇచ్చారు. అనంతరం ఐదు వందల కాగితం చూడాగా.. అని నకిలీదని గుర్తించారు. వెంటనే బాధితులను పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
Andhrapradesh: అనకాపల్లి జిల్లాలో సినీ పక్కిలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు. స్మగ్లర్లు కారులో గంజాయిని తరలించేందుకు యత్నించారు. కారును చూసిన చెక్పోస్టు సిబ్బంది దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు చెక్ పోస్ట్ను కారుతో గుద్ది మరీ తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును చేజింగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.
సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే..