Home » America
హోర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ను ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్పై ప్రతీకార దాడులు మొదలెట్టింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఆటల పోటీలను తానా ప్రారంభించింది. అందులో భాగంగా కన్నపోలిస్లోని కరోలినా పికిల్బాల్ క్లబ్ వేదికగా నిర్వహించిన తానా పికిల్బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది.
యూఎస్ ఆర్మీకి చెందిన ఒక అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఇటీవల కూలిపోయింది. పైలట్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
అమెరికాలో తెలుగు విద్యార్థిని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్లోరిడాలోని స్టెయిన్బ్రెన్నర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ సమాజం ఎంత చెప్తున్నా, చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి ప్రతీకార దాడులకు దిగింది.
ఇరాన్తో అమెరికా జరిపే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించక తప్పదని, ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భార్య, మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని తాను ఉంచుకోవాలని భావించానని, అయితే అమెరికా నిబంధనల కారణంగా అది సాధ్యపడలేదని వెల్లడించారు.
'మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి' అంటూ అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలంగాణ యువకుడు అన్షుల్ కుంచ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమ సోదరుడి హత్య ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్షుల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.
వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న భారత సంతతి ప్రముఖ టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జూన్ నెలాఖరున తాను వైట్హౌస్లోని తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు.